మా భూములు మాకేనని హెచ్సీయూ విద్యార్థులు మర్లబడ్డారు. పోలీసులు లాఠీలతో విరుచుకుపడుతున్నారు. బంతిని ఎంత బలంగా తన్నితే అంతెత్తుకు లేచినట్టే... ఎంతటి నిర్బంధం ప్రయోగిస్తే.. అంతకంతా ప్రతిఘటిస్తున్నది తెలంగ�
రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన సాగుతున్నది. బుధవారం నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లో రాత్రికి రాత్రికే అక్కడ జీవిస్తున్న వన్యప్రాణులు, వివిధ రకాల జీవులను హింసించి బుల్డోజర్లతో చెట్లను ధ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్సీయూ)లోని 400 ఎకరాల భూమిని వేలం వేసి ప్రభుత్వం డబ్బు సంపాదించాలని చూడడం చాలా దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్రెడ్డి పేర్కొన్నారు.
హెచ్సీయూ (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ) భూములను కాపాడాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వర్సిటీ భూములను కాపాడాలని శాంతియుతంగా ఆందోళన చేపట్టిన హ�
హెచ్సీయూ భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. 400 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం వేలం �
హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం ర్యాలీగా వెళ్లి ఖమ్మం నగరంలోని మంత్రి పొంగు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ ములను కార్పోరేట్ సంస్థలకు అమ్మడం, అక్కడున్న జాతీయ పక్షి నెమళ్లను, రాష్ట్ర జంతువు కృష్ణ జింకలను చంపుతున్న సీఎం రేవంత్రెడ్డిపై కేసు నమోదు చేయాలని పాలమూరు యూనివర్సిట
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని, అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై దాడులు, అరెస్టులు చేస్తూ క్రూరంగా వ్యవహరిస్తూ విధ్వంసకాండను సృష్టిస్తున్నదని న�
Harish Rao | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కంచె గచ్చిబౌలి అటవీ భూముల్లో వేలం పేరిట రేవంత్ ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండపై సినీ ప్రముఖుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా �
నాడు గ్రూప్-1 అభ్యర్థులపై.. నేడు హెచ్సీయూ విద్యార్థులపైన.. ఏడాది కాలంలో రెండు సార్లు పోలీసు లాఠీ విరిగింది. తమ న్యాయమైన డిమాండ్ కోసం గతేడాది జూలై, ఆగస్టులో రోడెక్కిన గ్రూప్-1 అభ్యర్థులపై పోలీసులతో లాఠీచ
హెచ్సీయూ పర్యావరణాన్ని నాశనం చేయడానికి కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్పై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పక్షలు, జంతువులు, క్షీరదాలు, సరీసృపాలు, అరుదైన కొండల ఉనికిపై జేసీబీ దాడి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సర్కారీ గూండాగిరి కొనసాగింది. హెచ్సీయూ క్యాంపస్లో భారీ గా పోలీసు బలగాలను మోహరించి, అష్టదిగ్బంధం చేసింది. విశ్వవిద్యాలయం ద్వారాలన్నింటినీ పోలీసులు బారికేడ్లతో మూస