దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన హెచ్సీయూ భూముల్లో సింగపూర్ తరహా ఏకో పార్క్ నిర్మిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా మారాయి. 2వేల ఎకరాల్లో ఏకో టూరిజం పార్క్, నైట్ సఫారీ డెవలప్ చేస్తామంట
‘చూసీ చూడనట్టు వదిలిపెడుతుంటే మీరు హద్దులు దాటుతున్నారు.. హెచ్సీయూ భూములతో మీకేం సంబంధం.. మీ పని మీరు చూసుకోకుండా రాజకీయాల్లో వేలెందుకు పెడుతున్నారు, మీ వ్యక్తిగత ప్రచారం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్త�
అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేయొద్దని పలువరు పర్యావరణ వేత్తలు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం గత వారం రోజుల నుంచి హెచ్సీయూలో హైదరాబాద్కు ఊపిరి అందిస్తున్న అడవిని, వన్యప్రాణులను, వృక్షాల�
కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ శనివారం హైదరాబాద్ రానున్నారు. ఉదయం హైదరాబాద్ చేరుకోనున్న ఆమె విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సమావేశమవుతారు.
భూముల ధరలు పెరగడంతోనే హెచ్సీయూ భూములపై అందరి కన్ను పడిందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ పేర్కొన్నారు. ఆ భూముల విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని సూచించారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్మితే సహించేది లేదు అని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా
హెచ్సీయూ భూముల్లో అన్ని రకాల చర్యలను ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు తెలిసింది. మొన్న లగచర్ల, ఇప్పుడు హెచ్సీయూ.. ఇలా ప్రతి విషయంలోనూ ఎదురుదెబ్బలు తగలడంపై ఆలో�
కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం కోటా కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.