డబ్ల్యూపీఎల్ వేలంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. రూ.1.80 కోట్లకు ఈ స్టార్ క్రికెటర్ను ముంబై ఫ్రాంఛైజీ దక్కించుకుంది.
మహిళల క్రికెట్లో మరో సంచలనానికి నేడు తెరలేవనుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్లేయర్ల కోసం సోమవారం వేలం జరుగనుంది.
పొట్టి వరల్డ్ కప్లో తొలి మ్యాచ్కు ముందు భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్. ఓపెనర్ స్మృతి మంధానా పాకిస్థాన్తో జరగనున్న కీలక మ్యాచ్కు దూరం కానుంది. గ్రూప్ - బిలో ఉన్న పాకిస్థాన్, భారత్ ఆద�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలానికి రంగం సిద్ధమైంది. ముంబైలో ఈ నెల 13న జరిగే వేలంలో మొత్తం 409 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో పాల్గొంటున్న క్రికెటర్ల తుది జాబితాను బీసీసీఐ మంగళవారం విడుదల చేసింది. 409 మంది పేర్లను వెల్లడించింది. భారతీయ క్రికెటర్లు 246 మంది, విదేశీ క్రికెటర్లు 163 మంది ఉన్నార�
తమ దృష్టంతా డబ్ల్యూపీఎల్ వేలంపై కాకుండా టీ20 వరల్డ్ కప్లో పాకిస్థాన్తో జరగనున్న తొలి గేమ్పైనే ఉందని భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ తెలిపింది. ఫిబ్రవరి 13న మహిళల ప్రీమియర్ లీ
ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరిగే మెగాటోర్నీ కోసం జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మందితో జట్టును ప్రకటించ�
వీరోచిత పోరాటం చేసినా.. గెలుపు గీత దాటలేకపోతున్న భారత మహిళల జట్టు మంగళవారం ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3-1తో చేజిక్కించుకోగా.. నామమాత్ర పోరులో విజయంతో సిర�
Womens IPL:మహిళల ఐపీఎల్(Women's IPL) టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. అయిదు జట్లతో తొలి ఎడిషన్ టోర్నీని వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. టోర్నీలో మొత్తం 20 లీగ్ గేమ్స�
ICC Award | భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకుంది. సెప్టెంబర్ నెల కోసం ఇచ్చిన ఈ అవార్డుల్లో పురుషుల విభాగంలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్కు కూడ�
IND vs ENG | టీమిండియా లెజెండరీ మహిళా క్రికెట్ ప్లేయర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మ్యాచ్ ఆమెకు చివరది.
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతం చేశారు. ఈ శతాబ్దంలో తొలిసారి ఇంగ్లండ్ను వన్డేలలో వారి గడ్డ మీదే ఓడించి సిరీస్ కైవసం చేసుకుని నయా చరిత్ర సృష్టించారు.
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, పాక్ మహిళల మధ్య క్రికెట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున�