wpl 2023 : ముంబై ఇండియన్స్ (Mumbai Indians) వరుస ఓవరల్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఏడో ఓవర్లో యస్తికా భాటియా (42) క్యాచ్ ఔట్ అయింది. ఆ తర్వాత ఎక్లెస్టోన్ ఓవర్లో మాథ్యూస్ ఆమెకే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. ప్రస్�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతున్నది. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న ముంబై.. లీగ్లో వరుసగా మూడో విజయం ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన పోరులో హర్మన్ప్రీత�
మహిళల ప్రీమియర్ లీగ్ ( WPL)లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. తొలి రెండు మ్యాచుల్లో గెలిచి సమఉజ్జీగా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)ను చిత్తుగా ఓడించింది. 106 పరుగుల టార్గెట్
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఏడో మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ బ్యాటింగ్ తీసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో రెండొందలు కొట్టిన ఆ జట్టు బలమైన ముంబైపై భారీ స్కోర్ చేస్తు
డబ్ల్యూపీఎల్లో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టకుంటున్న ఈ విధ్వంసక ఓపెనర్ తమ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై ప్రశంసలు కురిపించింది. ప్లేయర్స్ నుంచి ఏం కావాలి అనేది హర్మన్ప్రీత్క�
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ రెండో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్ (77), నాట్ సీవర్ బ్రంట్(55) �
ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 154కు ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టారు. ఒకదశలో 100 రన్స్ కూడా చేస్తుందో, లేదో �
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సోఫీ డెవినె (16), దిశా కసాత్ ఒకే ఓవర్లో వరుస బంతుల్లో పెవిలియన్ చేరారు. గత మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన ఇషాక్ డెవినే వికెట్ తీసి ముం
మహిళల ప్రీమియర్ లీగ్ నాలుగో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన బ్యాటింగ్ తీసుకుంది. ముంబైలోని బ్రబౌర్నే స్
Mumbai Indians | మహిళల ప్రీమియర్ లీగ్కు అదిరిపోయే ఆరంభం లభించింది. ప్రత్యేక సంగీత కార్యక్రమాలు, బాలీవుడ్ తారల డ్యాన్స్ షోలు, కండ్లు మిరుమిట్లు గొలిపే టపాసుల వెలుగుల్లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్ల
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్ను చిత్తు చేసింది. 208 పరుగుల భారీ లక్ష్యం