ఆఖరి వన్డేలో న్యూజిలాండ్పై భారత అమ్మాయిల గెలుపు క్వీన్స్టౌన్: స్టార్ ప్లేయర్లంతా కలిసికట్టుగా రాణించడంతో న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి వన్డేలో భారత మహిళల జట్టు ఓదార్పు విజయం దక్కించుకుంది. ఐదు వన్డే�
మహిళల బిగ్బాష్ లీగ్ అడిలైడ్: మహిళల బిగ్బాష్ లీగ్లో మెల్బోర్న్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత స్టార్ ప్లేయర్లు హర్మన్ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఫలి�
మెల్బోర్న్: మహిళల బిగ్బాష్ లీగ్(డబ్ల్యూబీబీఎల్)లో భారత క్రికెటర్ల హవా కొనసాగుతున్నది. ఇప్పటికే పలువురు క్రికెటర్లు వేర్వేరు జట్ల తరఫున బరిలోకి దిగుతుండగా, తాజాగా టీమ్ఇండియా టీ20 కెప్టెన్ హర్మన్�
ఇంగ్లాండ్కు బయల్దేరేముందు ముంబైలోని హోటల్లో ఉన్న భారత మహిళా క్రికెటర్లు జిమ్లో కసరత్తులు చేస్తున్నారు. కఠిన క్వారంటైన్లోనూ చెమట చిందిస్తున్నారు. ఫిట్గా ఉండేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నార�
పటియాల: భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా వైరస్ సోకింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు గాయం వల్ల దూరమైన హర్మన్ సోమవారం స్వల్ప జ్వరం రావడంతో పరీక్ష చేయించుకోగా.. పా
హర్మన్ప్రీత్ కౌర్ | ఇండియా వుమెన్ టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి..
ముంబై: భారత బ్యాట్స్వుమన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆదివారం అరుదైన ఘనత సాధించింది. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్గా ఆమె నిలిచింది. సౌతాఫ్రికాతో లక్నో వేదికగా జరిగ�