ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. దక్షిణాఫ్రికా వేదికగా వచ్చే ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు జరిగే మెగాటోర్నీ కోసం జాతీయ సెలెక్షన్ కమిటీ బుధవారం 15 మందితో జట్టును ప్రకటించ�
వీరోచిత పోరాటం చేసినా.. గెలుపు గీత దాటలేకపోతున్న భారత మహిళల జట్టు మంగళవారం ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్ను ఇప్పటికే ఆసీస్ 3-1తో చేజిక్కించుకోగా.. నామమాత్ర పోరులో విజయంతో సిర�
Womens IPL:మహిళల ఐపీఎల్(Women's IPL) టోర్నీకి రంగం సిద్ధమవుతోంది. అయిదు జట్లతో తొలి ఎడిషన్ టోర్నీని వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్లు బీసీసీఐ వర్గాల ద్వారా తెలుస్తోంది. టోర్నీలో మొత్తం 20 లీగ్ గేమ్స�
ICC Award | భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకుంది. సెప్టెంబర్ నెల కోసం ఇచ్చిన ఈ అవార్డుల్లో పురుషుల విభాగంలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్కు కూడ�
IND vs ENG | టీమిండియా లెజెండరీ మహిళా క్రికెట్ ప్లేయర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది. ఇంగ్లండ్లోని లార్డ్స్ మైదానం వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మ్యాచ్ ఆమెకు చివరది.
ఇంగ్లండ్ గడ్డ మీద టీమిండియా మహిళా క్రికెటర్లు అద్భుతం చేశారు. ఈ శతాబ్దంలో తొలిసారి ఇంగ్లండ్ను వన్డేలలో వారి గడ్డ మీదే ఓడించి సిరీస్ కైవసం చేసుకుని నయా చరిత్ర సృష్టించారు.
కామన్వెల్త్ క్రీడల్లో భాగంగా భారత్, పాక్ మహిళల మధ్య క్రికెట్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో పాక్ కెప్టెన్ బిస్మా మరూఫ్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేస్తున�
కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్కు నాంది పలుకుతున్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మ్యాచ్లో భారత ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత సారధి హర్మన్ప్రీత్ కౌర్ నమ్మకాన్ని ఓపెనర్ల�
24 ఏండ్ల తర్వాత కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్ పోటీలు రెండు దశాబ్దాల తర్వాత తిరిగి కామన్వెల్త్ గేమ్స్లో చోటు దక్కించుకున్న క్రికెట్లో.. సత్తాచాటాలని భారత మహిళల జట్టు తహతహలాడుతున్నది. మన అమ్మాయిలు ఆడన
కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి క్రికెట్ ను ప్రవేశపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు బర్మింగ్హామ్ వేదికగా ప్రారంభం కాబోయే కామన్వెల్త్ క్రీడలకు క్రీడాకారులు సమాయత్తమవుత�
ఈ నెల 28 నుంచి ఇంగ్లండ్ లోని బర్మింగ్హమ్ వేదికగా జరుగబోయే కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కామన్వెల్త్ క్రీడల్లో తొలిసారిగా క్రికెట్ ను ప్రవేశపెట్టబోత�
నేడు రెండో వన్డే ఉ. 10 నుంచి.. పల్లెకెలె: తొలి మ్యాచ్లో బౌలర్లు రాణించడంతో సిరీస్లో బోణీ కొట్టిన టీమ్ఇండియా.. శ్రీలంకతో జరుగనున్న రెండో వన్డేలోనూ నెగ్గి సిరీస్ పట్టేయాలని చూస్తున్నది. మూడు మ్యాచ్ల సిరీ
ఆఖరి టీ20లో భారత్ ఓటమి దంబుల్లా: ఇప్పటికే సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. సోమవారం శ్రీలంకతో జరిగిన చివరి టీ20లో 7 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్ల�
ఈ నెలలో శ్రీలంకలో పర్యటించే భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా మాజీ సారధి మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించడంతో.. ఆమె స్థానంలో హర్మన్ప్రీత్ కౌర్ను కెప్టెన్గా బీసీసీఐ నియమిం�
women's world cup | మహిళల ప్రపంచకప్ (Women's World Cup) ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడుతున్నది. మొదటి బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన ఆరంభంలో తడబడినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలదొక్కుకుని ఆడారు. దీంతో ఆస్ట్రేలియాకు 278 పరుగ