నూతన విధానానికి సర్కారు శ్రీకారం 61 దవాఖానల్లో అభివృద్ధి పనులు మృతదేహాల తరలింపునకు 16 కొత్త వాహనాలు హైదరాబాద్, ఫిబ్రవరి 2 : రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్చురీ విధానానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 61 దవా�
పద్మశ్రీ అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గుస్సాడీ కళాకారుడు కనకరాజుకు కూడా ఇంటి స్థలం, కోటి నగదు హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ఆదివాసీ కళ అయిన డోలు వాయిద్యంలో విశేష కృషిచ
Telangana | పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ
యువతిని కాపాడిన బాలుడిని అభినందించిన మంత్రి హరీశ్ హైదరాబాద్, జనవరి 30 : ప్రాణాలకు తెగించి చెరువులో పడిపోయిన పాతికేండ్ల యువతిని రక్షించిన 7వ తరగతి విద్యార్థి కడాల రాజును ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీ
మంత్రి హరీశ్ రావుకు వినతి రవీంద్రభారతి, జనవరి 30: ఓసీల్లో వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో కేటాయించిన పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీ�
రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయాలపై కొట్లాడు చేతనైతే కేంద్ర ఉద్యోగులకు పీఆర్సీ ఇప్పించు ఉద్యోగాలపై మీ పార్టీని నిలదీయటం చేతకాదా? 317 రద్దు చేయాలంటున్నరు.. స్పష్టత ఉన్నదా? నకిలీ వాట్సాప్లతో ప్రజలను మోసం చ�
హైదరాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే బండి సంజయ్ ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టాలని మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు. అప్పుడు దేశవ్యాపత్ంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చే�
ఫిబ్రవరి మొదటి వారంలో సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనకు అవకాశం సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధ్దంగా కొల్లూరు డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం సంగారెడ్డి మెడికల్ కాలేజీ, సంగమేశ్వర, బసవేశ్వర
నాగర్ కర్నూల్: జిల్లాలోని అచ్చంపేటలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన డ్యూటీ డాక్టర్, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ అధికారులను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మహిళ�
దక్షిణాదిలో రెండో జిల్లాగా రికార్డు రాష్ట్రంలో తొలి జిల్లాగా ఖ్యాతి అభినందనలు తెలిపిన మంత్రి హరీశ్ రావు వ్యాక్సినేషన్లో కరీంనగర్ రికార్డు సృష్టించింది. మంగళవారం నాటికి జిల్లాలో రెండో డోస్ పంపిణీ 1
రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలి అవి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి రెండేండ్ల నిధులు నీతి ఆయోగ్ సిఫారసు మేరకు 24,205 కోట్లివ్వాలి ఇంకా పెండింగ్లోనే ఆర్థిక సంఘం సిఫారసులు కేంద్ర మంత్రి నిర్మల�
హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. గతంలో చేస�
ఒక కుటుంబానికి ఒక యూనిట్ మంజూరు ఫిబ్రవరి 5లోగా ఎంపిక ప్రక్రియ పూర్తి మార్చి మొదటివారంలో యూనిట్ల పంపిణీ లబ్ధ్దిదారులు ఇష్టంవచ్చిన యూనిట్లు పెట్టుకోవచ్చు లబ్ధిదారుల కోసం రక్షణ నిధి ఏర్పాటు సంగారెడ్డిల�