హుస్నాబాద్ దవాఖానకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ఆరోగ్య, ఆర్థికశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఇటీవల హుస్నాబాద్ పర్యటన సందర్భంగా దవాఖానకు వరాల జల్లు కురిపించారు. సాధారణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంగా ఉన్న ద
‘సకాలంలో ప్రోత్సాహం అందించే బాధ్యత నాది.. అంతర పంటలు వేసి కొత్త పద్ధతులు పాటించేలా రైతులు ముందు రావాలి’ అని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మీ మేలు కోసమే ప్రభుత
నాలుగు కోట్ల మంది చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేస్తారా? అంటూ ప్రధాని మోదీపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వ్యవసాయ బిల్లులను బీజేపీ ఎలా ఆమోదించిందో గుర్తుచేస్తూ ‘ఇదెక్కడి న్యాయం’ అంటూ ప్రశ్నించారు
2018-19 వరి పంట నష్టపోయిన సిద్దిపేట జిల్లా రైతులకు పరిహారం పంట బీమా కింద 8925 మంది రైతులకు రూ.20 కోట్లు విడుదల ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్�
పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. బుధవారం బీఆర్కే భవన్ నుంచి ఆయా జిల�
సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ర్టాల విభజన జరిగిందని, సుఖ ప్రసవం కాలేదని ప్రధాని మోదీ రాజ్యసభలో వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
లోఓల్టేజీ లేకుండా నాణ్యమైన 24గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత మాదే హుస్నాబాద్ సర్కారు దవాఖానలో సకల సౌకర్యాలతో వైద్యసేవలందిస్తాం ఐదు పడకలతో డయాలిసిస్ కేంద్రం ఏర్పాటు పది రోజుల్లో దవాఖానలో ఆపరేషన్లు ప�
సామాన్యుల వైద్యం కోసం ఖైరతాబాద్లో నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని వారం రోజుల్లో ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు.
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం సంధించిన బ్రహ్మాస్త్రం ‘జ్వర సర్వే’ విజయం సాధించింది. ప్రభుత్వ వైద్యం ఇంటింటికీ చేరింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కేసుల సంఖ్య దాదాపు సగానికి పడిప�
ఆరోగ్యపరిరక్షణ, నాణ్యమైన ఆహారంపై ప్రజల్లో రోజురోజుకూ అవగాహన పెరుగుతున్నది. ముఖ్యంగా మాంసాహారం తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని, బలం వస్తుందని వైద్యులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తుండడంతో చిక�
కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అన్ని ధరలు పెంచడంతో పాటు సబ్సిడీల్లో కోతలు విధిస్తూ రైతులు, సామాన్యులను అన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు �
రైల్వేలైన్ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం మరువలేనిదని రైల్వే శాఖ ఇప్పటికే కితాబిచ్చిందని, మనోహరాబాద్ రైల్వేలైను పనులు వేగవంతం చేయాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అధికారులను ఆదేశించ�
దళితులు స్వయం ఉపాధితో ఆర్థికంగా ఎదగాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని, వారికి రూ.10లక్షలు అందించి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దళితబంధు పథకం ఆమలు చేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యల శాఖ మంత్రి త�