హైదరాబాద్ : ఎన్నికలు, ఓట్లు ఎప్పుడూ వస్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ఎందుకు ఓటు వేస్తున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డా.బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల మనందరం ఇవాళ ఇక్కడ ఉన్నాం. కానీ ఈరోజు అంబ
హైదరాబాద్ : మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణీదేవికి పలు విద్యా సంస్థలు, సంఘాలు తమ మద్దతును
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన మేలు శూన్యం జీడీపీని తగ్గించి దేశ ప్రతిష్ఠను దిగజార్చింది: మంత్రి హరీశ్రావు నమస్తే తెలంగాణ నెట్వర్క్: కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు చేసిందేమీ లేదని, చివరకు వ�
1994 మే నెల అనుకుంటా.. సూర్యుడు నడినెత్తిమీద కూసున్నడు.. పగటీలి ఇంటి నుంచి తెచ్చుకున్న అన్నం ఇట్ల తిని చెయ్యి కడిగిన్నో లేదో.. మా సార్ ‘ఏ యాదగిరి, శ్యామ్లాల్ బిల్డింగ్స్ ఏరియా నుంచి ఒక్కటే మొకాన ఫ
హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్ రావుకు చిన్న చూపు అని మంత్రి హరీశ్రావు అన్నారు. నగరంలోని మల్కాజ్గిరిలో మంత్రి హరీశ్ రావు గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాలు