తెలంగాణకు రావాల్సిన గ్రాంట్లు, బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు మరోసారి లేఖ రాశ�
వెక్కిరించిన నోళ్లే అసూయ పడేలా మల్లన్నసాగర్ను అద్భుతంగా నిర్మించామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన నాడు ఇది అవుతదా..? మేము బతికుండ�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్న విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలోని సంక్షేమం దేశమంతా అమలు
సిద్దిపేట మరో మెగా క్రీడాటోర్నీకి వేదికైంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని స్థానిక ఆచార్య జయశంకర్ మినీ స్టేడియం వేదికగా క్రికెట్ కప్ గురువారం అట్టహాసంగా మొదలైంది. ఈ పోటీలను రాష్ట్ర ఆ�
అంతర్జాతీయ స్థాయిలో యువత రాణించాలి:మంత్రి హరీశ్రావు సీఎం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని అట్టహాసంగా క్రీడాపోటీలు గజ్వేల్, ఫిబ్రవరి17: అంతర్జాతీయ స్థాయిలో క్రీడాహబ్ను గజ్వేల్లో నిర్మించను�
ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల తరగతులను ఈ విద్యా సంవత్సరం మార్చి నుంచే ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీ రు హరీశ్రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో నర్సి�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆశ కార్యకర్తలకు సెల్ఫోన్ల పంపిణీ కామారెడ్డి, ఫిబ్రవరి 13:ప
‘దండం లేదు.. పైరవీ లేదు.. కాళ్లు మొక్కుడు లేదు.. ఒక్క రూపాయి లంచం ఇచ్చుడు లేదు.. దళారులను నమ్మాల్సిన అవసరం అసలే లేదు’ అని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం మెదక్ పట్టణంలో నిర్వహించిన దళిత�
సర్కారు స్కూళ్లకు అన్ని హంగులు మంత్రులు హరీశ్రావు, సబితారెడ్డి సంగారెడ్డి కలెక్టరేట్/మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 12 : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యావ్యవస్థను మరింత పటిష్టపరిచేం�
పరిగి : ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు సమకురుస్తూ విద్యా వ్యవస్థ పటిష్టానికి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై ఏ మాత్రం ఆదమరచి ఉన్నా.. తెలంగాణ అస్తిత్వం కోల్పోవడం ఖాయమని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బీజేపీ పుణ్యాత్ములు తెలంగాణను ఏపీలో కలిపినా కలుపుతరన్న ఆందోళన