సిపాయిలను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకొనే ‘అగ్నిపథ్' సరైనది కాదని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఆ పథకం ద్వారా మిలిటరీలో చేరేవారికి ఉద్యోగ భద్రత, పింఛను ఉండవని అన్నారు.
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సేవలు అభినందనీయమని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గాంధీ దవాఖానలో అత్యధికంగా రక్తదానానిక
ఈనెల 16వ తేదీన రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గురువారం మంత్రి కొడంగల్లో పర్యటించి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ ప్రభుత్వ రంగ సంస్థలను బలోపేతం చేసి నిలబెడుతున్నారని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యే వొడి�
సీఎం కేసీఆర్ పాలనలో కాలంతో పని లేకుండా రెండు పంటలు పండుతున్నాయని ఆర్థిక,వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం మండలంలోని మర్రిముచ్చాలలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సర్పంచ్ బ
ఒకరిది కులం పిచ్చి.. మరొకరిది మతం పిచ్చి టీఆర్ఎస్కు అభివృద్ధే తపన: మంత్రి హరీశ్ వీళ్ల చేతిలో కత్తిలేదు.. వాళ్లకు నెత్తిలేదు.. టీఆర్ఎస్ తపనంతా రాష్ట్ర అభివృద్ధే పాలమూరుకు జాతీయహోదా ఇచ్చాకే రాష్ట్రంలో
మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా 10,028 పోస్టుల భర్తీ ముందుగా 1326 పోస్టులకు నోటిఫికేషన్ మిగతా పోస్టులకు రెండు వారాల్లో నోటిఫికేషన్లు కరోనా సేవలందించిన వారికి 20% వెయిటేజీ అధికారులకు మంత్రి హరీశ్రావ�
జిల్లా వైద్యాధికారులు కచ్చితంగా నెలకోరోజు పీహెచ్సీలో నిద్రించాలి నేను కూడా పీహెచ్సీలో నిద్రిస్తా సిజేరియన్లపై ప్రైవేట్ దవాఖానల తీరు మారకుంటే కఠిన చర్యలు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ఇంటింటా కరోనా �
మాస్కు ధరించాలి.. గుంపులుగా తీరగొద్దు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేయండి దవాఖానలన్నీ అప్రమత్తంగా ఉండాలి అధికారులకు మంత్రి హరీశ్రావు సూచన హైదరాబాద
రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య సూచిక హెల్త్ ప్రొఫైల్ను రూపొందిస్తున్నామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి టి. హరీశ్ రావు తెలిపారు. ప్రస్తుతం సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో ఇందుకు సంబంధించి వివరాల సేకరణ జరుగుతున్నద
హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాల్లో పోటీచేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థులుగా తెలంగాణ పబ్లికేషన్స్ సీఎండీ దీవకొండ దామోదర్ర
పురాతన కట్టడాలకు ఇబ్బంది కలగొద్దు అధికారులకు మంత్రుల బృందం ఆదేశం హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా దవాఖానలో పురాతన కట్టడానికి ఇబ్బంది కలుగకుండా, అదనపు భవనాల నిర్మాణానికి సంబంధించిన సమగ్ర నివేద