Harish Rao | సిద్దిపేట : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట �
గ్రామ పంచాయతీల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,190 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్�
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలో వైద్య కళాశాల నిర్మాణానికి రాష్ట్ర వైద్యశాఖ నుంచి (సోమవారం) అనుమతులు రావడంతో పాటు మంచిర్యాలలోని మార్కెట్ యార్డు ఆవరణంలో 380 పడకల దవాఖాన నిర్మాణానికి టెండర్ ప్రక్రియ మొద�
Harish Rao | సంగారెడ్డి : హైదరాబాద్ నగరం నడిబొడ్డున బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్లో బసవ భ�
Harish Rao | సిద్దిపేట : జిల్లా కేంద్రమైన సిద్ధిపేట సూఫీ మసీదు ఆవరణలోని ఈద్గా వద్ద పవిత్ర రంజాన్ పండుగ వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో అలై బలై తీసుకుని రంజాన్
క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాలో కీమో థెరపీ చేయించుకొనే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. అరబిందో ఫార్మా కంపెనీ సహకారంతో రూ.80 కోట్లతో నిర్మించిన ఎంఎన్�
Minister Harish Rao | క్యాన్సర్ రోగులకు త్వరలో జిల్లాల్లోనే కీమోథెరపీ చేయించుకునే సదుపాయం కల్పించనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్రావు (Minister Harish Rao) చెప్పారు. ఎంఎన్జే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్�
మీరు ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని పదిలంగా పెట్టుకోండి. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యే దాకా ఈ చప్పట్లు మోగుతూనే ఉండాలె. కేసీఆర్ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయడమే మీరు ఆయనకు చెప్పే నిజమైన కృతజ్ఞత. పల్లెల�
రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు సర్కారు దవాఖానలను బలోపేతం చేస్తూ ప్రజలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు కృషి చేస్తుంటే కొందరు పనిగట్టుకొని బదనాం చేస్తున్నారు. సర్కారు వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతు�
Harish Rao | వికారాబాద్ : పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్( Vikarabad ), తాండూర్( Tanduru )కు కృష్ణా జలాలు( Krishna Water ) తీసుకువస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) స్పష్టం చేశారు. పాలమూరు పం�
Telangana | హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్రావు( Harish Rao ) మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్( Banda Prakash ) పేర్కొన్నారు. ఏపీ మంత్ర
Balagam Mogilaiah | హైదరాబాద్ : బలగం సినిమా( Balagam Movie ) లో క్లైమాక్స్ పాట పాడి అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకున్న పస్తం మొగిలయ్య తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ�