విద్యాశాఖపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం జరగనున్నది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షత ఏర్పాటుచేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎర్రబెల్ల�
Medical Colleges | హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు అన్ని జిల్ల�
కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ తండ్రి ఎల్ గం గారం (ఎల్జీ రాం) (92) వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో కన్నుమూశారు.
ప్రముఖ గాయకుడు, పాలమూరు ముద్దుబిడ్డ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ బుధవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. మక్తల్ నియోజకవర్గం అమరచింతకు చెందిన సాయిచంద్ తన తండ్రి అడుగుజాడల్లో పేద ప్రజ
మండల కేంద్రంలోని 30 పడకలుగా ఉన్న ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకలకు అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజ�
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్లలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ�
Minister Harish Rao | పరిపాలన విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆచరిస్తుంటే, దేశం అనుసరిస్తున్నదని మంత్రి హరీష్రావు అన్నారు. పటాన్చెరులో జరిగిన సీఎం కేసీఆర్ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నదని, తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినం రోజు దగా పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం కాంగ్రెస్పార్టీ పైశాచికత్వానికి నిదర్శనమని ర�
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ ఇప్పటివరకు 25 జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. మిగతా 8 జిల్లాల్లోనూ మెడిక�
Harish Rao | సిద్దిపేట : తొమ్మిదేండ్ల కిందటి తెలంగాణకు ఇవాళ్టి తెలంగాణకు గుణాత్మకమైన మార్పు ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఎంతో మంది సీఎంలు వచ్చినా తెలంగాణ రాష్ట్ర �
మానవజాతి మనుగడకు మొకలే ప్రాణాధారమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. శనివారం తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు. సచివాలయంలో మొకను నాటారు. ఈ
Harish Rao | నాగర్కర్నూల్ : జిల్లా పరిధిలోని అచ్చంపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. నియోజకవర్గం పరిధిలోని మన్ననూరులో బీటీ రోడ్డు పనులకు
Harish Rao | శ్రీశైలంలో తెలంగాణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మర్రి జనా
హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యాలయాలు, రైతు వేదికలు, బస్తీ, పల�