హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): రైతులందరికీ కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆర్థిక మంత్రి హరీశ్రావు ఆదేశించారు. రుణమాఫీపై సోమవారం డాక్టర్ బీఆర్ అంబేదర్ సచివాలయంలో బ్యాంకర్లతో జరి
Harish Rao | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీది ప్రజల టీం.. రైతులు, మహిళలు, యువకులు, పీడితుల టీం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. తెలంగాణలో రైతులకు అందుతున్న సకల సౌకర్యాలను చూసి అటువంట�
Harish Rao | రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్స్ చేసినా హ్యాట్రిక్ కేసీఆర్దేనని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రానికి స్ట్రాంగ్ లీడర్ కావాలా..? రాంగ్ లీడర్ కావాలా..? ఎవరు కావాల�
CM KCR | ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మెదక్ చేరుకున్న ఆయన ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డి పేరును ప్రకటించడంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు సోమవారం టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
Telangana | మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్స్(ఎఫ్) ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కొనసాగుతున్�
Harish Rao | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మనసు నిండా ఇంద్రన్న రక్తం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కోసం ఎంతో సాయం చేసిన మా సబితక్�
Rythu Bima | : రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అన్నదాతల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేసి రై
Telangana | రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది. కమీషన్ను మెట్రిక్ టన్నుకు రూ. 1400 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి ఏడాది అదనంగా రూ. 139 కోట్ల భా
Harish Rao | మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అధికారులను ఆదేశించా�
రూ.19 వేల కోట్ల రుణాలను మాఫీ (Rythu Runa Mafi) చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రకటించిండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటా�
Heavy rain | భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట పట్టణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న నేపపథ్యంలో టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎ�
Harish Rao | సిద్దిపేట : సిద్దిపేటలో బసవేశ్వరుని భవనంతో పాటు రుద్రభూమికి అవసరమైన స్థలం ఇస్తాం, బసవ కల్యాణ మండపం నిర్మిస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు హామీ ఇచ్చారు.