వేధింపులనేవి సర్వ సాధారణంగా మారిపోయాయా? జీవితంలో కొన్ని సమస్యలకు చావే పరిష్కారమా? ఇటీవల దిన పత్రికల్లో ప్రచురితమైన వార్తలను చూస్తే ఇలాంటి సందేహాలు కలుగుతున్నాయి. చిన్న అవమానాలకు, కష్టాలకే ఆత్మహత్య చేస�
Instagram | ఇన్స్టాలో తనను ఫాలో కాకుంటే మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ పదిహేనేండ్ల బాలికను బెదిరించాడో ఆకతాయి. ఆ ఆకతాయిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Tragedy | ఫీటున్నర జాగ కోసం కొడుకు, కోడలి వేధింపులను తట్టుకోలేక వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాదకర ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం ఆశిరెడ్డిపల్లిలో ఆదివారం వెలుగుచూసింది.
నమస్తే. మాది పెద్దలు కుదిర్చిన పెండ్లి. నా భర్త వ్యాపారం చేస్తాడు. నేను ఇంట్లోనే ఉంటాను. ఆయనకు మా పుట్టింటి వాళ్లంటే గౌరవం లేదు. చులకనగా మాట్లాడతాడు. డబ్బు మనుషులని, తన వ్యాపారానికి సాయం చేయరనీ దుమ్మెత్తిప�
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నెల రోజులుగా పోరాటం చేస్తున్న రెజ్లర్లకు అనూహ్య స్పందన లభిస్తున్నది. వారికి మద్దతు తెలిపేందుకు వివిధ రాష్ర్టాల నుంచి మహిళా సంఘాల నేతలు తరలి వస్తున్నారు.
వరంగల్ కేఎంసీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ప్రీతి సోదరి పూజకు హె�
వరకట్న వేధింపులు భరించలేని ఓ తల్లి.. భర్తతో నిత్య ఘర్షణలు పడలేని మరో మాతృమూర్తి.. జీవితమే వ్యర్థమనుకున్నారో ఏమో తనువులు చాలించాలనుకున్నారు.. చిన్నారులైన తమ సంతానాన్ని వదిలి వెళ్లలేని ఆ తల్లులు.. పిల్లల ప్�
భర్త వేధింపులు భరిం చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయ త్నం చేసిన రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని(31) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవా�
అప్పుడేమో కౌలు రైతులకు సహాయం చేస్తామంటూ.. మహిళపై లైంగిక వేధింపులు.. కటకటాలపాలు. ఇప్పుడు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసి మరోసారి కటకటాల్లోకి.. ఇది ఓ బీజేపీ నాయకుడి ఘన చరిత్ర. ఉద్యోగాల ముసుగులో నిరుద�
ప్రముఖ రెజర్లు ఢిల్లీ నడి వీధుల్లో న్యాయం కోసం లడాయికి దిగిండ్రు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. వీరి సమస్యను ఎక్కువగా ప్రచారం కానివ్వొద్దని బీజేపీయే గూడు పుఠాణి చేస్తున్నదనేది క్రీడాభిమ�
ప్రేమపేరిట వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్యచేశారు. అందరూ చూస్తుండగానే కత్తి, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్
Mancherial | పెళ్లయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్న యువకుడిని ఓ కుటుంబం నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసింది. బైక్పై వెళ్తున్న అతన్ని అడ్డగించిన వివాహిత కుటుంబీకులు కత్తితో గొంతుకోశారు. తమ కోపం చల్లా�