కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల ప్రభావం తగ్గడం తో గిరిజనులపై అటవీ అధికారుల వేధింపు లు ఎక్కువయ్యాయని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు అన్నారు. బుధవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టరేట్
CBIT | సీబీఐటీలో IQAC డైరెక్టర్లకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. IQAC డైరెక్టర్లుగా ఉన్న సుశాంత్బాబు, త్రివిక్రమ్ గత కొంతకాలంగా మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. దీనిపై ఓ మహ�
రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు.
భార్యపై అనుమానం పెనుభూతంగా మారింది. వివాహమైన నాటినుంచే హింసించడం మొదలుపెట్టాడు. సైకోగా మారిన అతడు భార్యను కిరాతకంగా హతమార్చాడు. ఆపై ఆమె ప్రమాదవశాత్తు చనిపోయిందని నమ్మించేందుకు కుట్రపన్నాడు. అనంతరం తన �
ఓ మహిళా అటెండర్ను కొద్దిరోజులుగా డీఈవో మానసికంగా వేధిస్తుండటంతో బాధితురాలు సోమవారం ఆఫీసు ఎదుట నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలు పార్వతి తెలిపిన వివరాల ప్రకార
Brij Bhushan | రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు ఢిల్లీ కోర్టు షాక్ ఇచ్చింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసుల్లో ఆయనపై అభియో�
రెవెన్యూ అధికారుల వేధింపులకు ఓ రైతు బలయ్యాడు. వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం లక్షలాది రూపాయలు తీసుకొని పని చేయకపోగా.. డబ్బులు తిరిగి అడిగినందుకు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపంతో ఆ రైతు పొలం వద్ద చెట్
Flipkart | కస్టమర్ అనుమతి లేకుండా ఐ-ఫోన్ ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ యాజమాన్యంపై సెంట్రల్ ముంబైలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ రూ.10 వేల జరిమాన విధించింది.
నగర శివారులోని హైదర్షాకోట్ గ్రామంలో ఓ కాంగ్రెస్ నేత వివాహితపై వేధింపులకు దిగుతున్నాడు. తన కామవాంఛ తీర్చాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూస�
గోదావరిఖనిలోని సింగరేణి వైద్య విజ్ఞాన సంస్థ హాస్టల్లో సీనియర్ విద్యార్థులు జూనియర్లను వేధిం చారు. సోమవారం రాత్రి హాస్టల్లో ఓ వైద్య విద్యార్థి తల వెంట్రుకలను సీనియర్లు కత్తిరించారు.
Nallagonda | కాంగ్రెస్ నాయకుడు వేధిస్తున్నాడని ఆరోపిస్తూ ఆశ వర్కర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురంలో మంగళవారం చోటుచేసుకున్నది. గ్రామం లో ఇటీవల విష జ్వరాలు ప్ర