Brijbhushan | బీజేపీ మాజీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేష్ ఫోగట్ ఆ పార్టీ నేత రాహుల్ గ�
సోషల్ మీడియాలో లోన్ యాప్స్ మళ్లీ పడగ విప్పుతున్నాయి. వాటి నిర్వాహకులు ఆకర్షణీయమైన ప్రకటనలతో వలవేసి, తక్కువ వడ్డీకే రుణాలిస్తామంటూ ఎంతో మందిని, ముఖ్యంగా యువతను తమవైపు తిప్పుకుంటున్నారు.
Malayalam Film Industry : మళయాళ సినీ పరిశ్రమలో ప్రముఖులపై పలువురు మహిళలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం పెనుదుమారం రేపుతోంది. ఈ వివాదంపై మళయాళ సినీ దర్శకుడు జోషి జోసెఫ్ స్పందించారు.
Doctor Dies By Suicide | కొత్తగా పెళ్లైన వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. డాక్టరైన భర్త తనను వేధిస్తున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. దీంతో ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మళయాళ సినీ పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపాయి. మళయాళ నటుడు సిద్ధిఖి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలపై సీపీఐ కేరళ కార్యదర్శి బినయ్ విశ్వం స్పందించారు.
రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎప్పు డు తమ బాస్ నుంచి ఫోన్ వస్తుందోనని భయం భయంగా కా లం వెళ్లదీస్తున్నారు మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని పంచాయతీ కార్యదర్శులు. ఇటీవల ఎంపీవో లక్ష్మీకాంతరెడ్డి బదిలీపై వ�
నిరంకుశ పాలన తమకొద్దని, స్పెషల్ డ్రైవ్ పేరుతో ఆటోడ్రైవర్లపై ట్రాఫిక్, ఆర్టీవో అధికారులు చేస్తున్న వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్, ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్డు వర్కర్స్ యూనియన్ నాయ�
Chinmayi Sripaada | సలార్ నటుడు జాన్ విజయ్ (John Vijay)పై ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) సంచలన ఆరోపణలు చేశారు.
సీనియర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్యార్థులు అర్ధరాత్రి హాస్టల్ గోడదూకి పరారయ్యారు. ఈ ఘటన శుక్రవారం జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తిలోని మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్లో �
గ్రామంలో తనకు ఉన్న వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు లేఖ రాసిన ఓ వ్యక్తి ఇంట్లో నుంచి అదృశ్యమయ్యాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి శివారు పెద్దతండాకు చెందిన బానోత్ నీలమ్మ (36)తో అదే తండాకు చెందిన బానోత్ వీరన్నతో వివాహేతర సంబంధం కొనసాగుతున్నది. ఈ విషయంలో భార్యాభర్తలకు గొడవలు జరుగగ
రియల్ ఎస్టేట్ వ్యాపారుల వేధింపులు తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై అభిషేక్రెడ్డి కథనం మేరకు.. హైదరాబాద్లోని నాగోల్కు చెందిన విఠలాచారి (54) నవాబ్పేట �