లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా నెల రోజులుగా పోరాటం చేస్తున్న రెజ్లర్లకు అనూహ్య స్పందన లభిస్తున్నది. వారికి మద్దతు తెలిపేందుకు వివిధ రాష్ర్టాల నుంచి మహిళా సంఘాల నేతలు తరలి వస్తున్నారు.
వరంగల్ కేఎంసీలో సీనియర్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న మెడికో ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పిన విధంగా ప్రీతి సోదరి పూజకు హె�
వరకట్న వేధింపులు భరించలేని ఓ తల్లి.. భర్తతో నిత్య ఘర్షణలు పడలేని మరో మాతృమూర్తి.. జీవితమే వ్యర్థమనుకున్నారో ఏమో తనువులు చాలించాలనుకున్నారు.. చిన్నారులైన తమ సంతానాన్ని వదిలి వెళ్లలేని ఆ తల్లులు.. పిల్లల ప్�
భర్త వేధింపులు భరిం చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయ త్నం చేసిన రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి బైరి సోని(31) చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన వరంగల్ జిల్లా ఖానాపురం మండలం రంగాపురంలో శుక్రవా�
అప్పుడేమో కౌలు రైతులకు సహాయం చేస్తామంటూ.. మహిళపై లైంగిక వేధింపులు.. కటకటాలపాలు. ఇప్పుడు ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా వేసి మరోసారి కటకటాల్లోకి.. ఇది ఓ బీజేపీ నాయకుడి ఘన చరిత్ర. ఉద్యోగాల ముసుగులో నిరుద�
ప్రముఖ రెజర్లు ఢిల్లీ నడి వీధుల్లో న్యాయం కోసం లడాయికి దిగిండ్రు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. వీరి సమస్యను ఎక్కువగా ప్రచారం కానివ్వొద్దని బీజేపీయే గూడు పుఠాణి చేస్తున్నదనేది క్రీడాభిమ�
ప్రేమపేరిట వేధిస్తున్నాడంటూ ఓ యువకుడిని యువతి కుటుంబ సభ్యులు దారుణంగా హత్యచేశారు. అందరూ చూస్తుండగానే కత్తి, బండరాళ్లతో విచక్షణారహితంగా దాడిచేసి హతమార్చారు. ఈ ఘటన మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా జైపూర్
Mancherial | పెళ్లయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానని వేధిస్తున్న యువకుడిని ఓ కుటుంబం నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసింది. బైక్పై వెళ్తున్న అతన్ని అడ్డగించిన వివాహిత కుటుంబీకులు కత్తితో గొంతుకోశారు. తమ కోపం చల్లా�
Sherlyn Chopra | బాలీవుడ్ తార షెర్లిన్ చోప్రాకు ఓ ఫైనాన్షియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దీనిపై ఆమె ముంబై పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు సదరు ఫైనాన్షియర్పై కేసు నమోదు చేశారు. ఓ వీడియో రికార
వేధింపులు భరించలేక వ్యక్తి చేతులు కట్టేసి కత్తితో పొడిచి ఓ యువతి దారుణ హత్యకు పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి మండలకేంద్రంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. తల్లిదండ్రులు లేకపోవడంతో మండలకేంద్రంలోని మూడవ వ�
ప్రేమ పేరుతో ఇద్దరు యువకులు వేధించడంతోనే గిరిజన యువతి పల్లవి ఆత్మహత్య చేసుకున్నదని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు, ఆదిబట్ల సీఐ రవికుమార్ శనివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిబట్ల �