రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఈ మేరకు సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి భరోసానిస్తున్నది. టోల్ఫ్రీ నంబర్ ‘181’ను అందుబాటులోకి తీసుకురాగా, వివిధ సమస్యలతో ఫోన్ చేసిన వారిన�
మహిళలను వేధిస్తే శిక్ష పడటం ఖాయమని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. షీ టీమ్స్కు వచ్చే ఫిర్యాదుల్లో నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి, వారికి జైలు శిక్షలు పడే విధంగా అన్ని ఆధారాలను సేకరిస్తున్న�
అమెరికాలో ఉన్న తన కూతురిని గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియా వేదికగా వేధిస్తున్నాడంటూ..ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. పెద్దఅంబర్పేట్కు చెందిన ఓ యువతి ఎమ్మెస్సీ చదివేందుకు
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
మహిళ వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఐదు రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నం.12 ప్రాంతానికి చెందిన ఓ మహిళ అపోలో దవాఖానలో పనిచేస్తుంది
వైద్య విద్యార్థినిని వేధింపులకు గురి చేస్తున్న ఘటనలో ఓ యువకుడిపై జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం... రహమత్నగర్లో నివసించే వైద్య విద్యార్థిని (22)కి రెండేండ్ల కిందట ఇన్
మా పాఠశాలపై విచారణ జరిపించండి మంత్రి కేటీఆర్కు ఓ విద్యార్థిని ట్వీట్ హుస్నాబాద్, మే 8: ‘సార్.. మా పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, వేధింపులపై విచారణ జరిపించండి’ అంటూ ఓ విద్యార్థిని ఐటీ, మున్సిపల్శాఖ మంత�
మళయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై ఇటీవల ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన క్రమంలో తాజాగా మరో మహిళ విజయ్ బాబు తనను వేధించాడనే ఆరోపణలతో ముందుకొచ్చింది.
రుణ యాప్ వేధింపుల అంశం మరోసారి కలకలం రేపింది. జియాగూడకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా, రుణ యాప్ నిర్వాహకుల వేధింపుల వల్లే అతడు చనిపోయాడని మృతుడి బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. అయితే అతడి ఫో�
హైదరాబాద్లోని బంజారాహిల్స్కు చెందిన మూర్తి తన ఫోన్లో ఓ లోన్యాప్ను డౌన్లోడ్ చేశాడు. లోన్ తీసుకోవాలనుకొన్నా, మనసొప్పక తీసుకోలేదు. అప్పటికే ఆ యాప్లో ఆధార్, పాన్కార్డును అప్లోడ్ చేశాడు. రూ.5 వే�
‘బదిలీ కావాలా? అయితే ఒక్క రాత్రికి నీ భార్యను పంపు’ అని ఓ క్లర్క్ను సీనియర్ అధికారి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితుడు నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్ర
కర్ణాటకలో ఓ కాంట్రాక్టర్ అనుమానాస్పద మృతి రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది. గతంలో పూర్తి చేసిన ఓ కాంట్రాక్టు డబ్బులు విడుదల చేయించేందుకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప