18 నెలల బాబుని దారుణంగా కొడుతూ వీడియోలు ఒంటిపై వాతలు తేలేలా… రక్తం కారేలా చిత్రహింసలు చెన్నై, ఆగస్టు 29: తల్లికి బిడ్డే లోకం. బిడ్డ కంట్లో నీళ్లు కనపడితే తల్లి మనసు తల్లడిల్లుతుంది. బిడ్డకు ఏ చిన్న బాధ కలగకుం
అమరావతి,జూలై:మహిళా కానిస్టేబుల్ పట్ల ఎంపీడీవో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం జిల్లా ఆమడగూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుల్ భవానీ తనపట్ల ఎంపీడీవో మనోహర్ అసభ్యంగా ప్ర�
సిటీబ్యూరో, జూలై 6(నమస్తే తెలంగాణ): అమ్మాయిలు మాట్లాడకపోతే.. రోజుకు 2వేల సార్లు ఫోన్లు చేసి సతాయిస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్న�
ఓ వ్యక్తి నన్ను తీవ్రంగా వేధిస్తున్నాడు. అప్పుడప్పుడు భౌతికంగానూ ఇబ్బంది పెడుతున్నాడు. చాలాకాలం పాటు భరించాను. ఇక ఓర్చుకోలేక పోతున్నాను. లైంగిక వేధింపులు ఎదురైనప్పుడు ఐపీసీ 354 కింద కేసు ఫైల్ చేయడానికి క
12 అంతస్తుల భవనంపై నుంచి దూకి తల్లీకొడుకుల ఆత్మహత్య | ఏడేళ్ల కుమారుడితో కలిసి ఓ మహిళ 12 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదకర ఘటన మహారాష్ట్ర ముంబైలో చోటు చేసుకుంది.
ఆత్మహత్యాయత్నం | సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని పట్టణంలో ఈ ఘటన జరిగింది.
197 యాప్లకు సంబంధించి 157 కంపెనీలపై 27 కేసులు రూ.19,000 కోట్ల లావాదేవీలు జరిగినట్టు నిర్ధారణ 26 మంది అరెస్ట్, రూ. 400 కోట్టు ఫ్రీజ్ చార్జిషీట్ దాఖలుకు సిద్ధమవుతున్న సీసీఎస్ పోలీసులు హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగా�
ఉద్యోగం కోసం వస్తే.. తన కోరిక తీర్చమంటూ వాట్సాప్ చాటింగ్లతో ఓ వ్యక్తి.. యువతిని వేధించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్నగర్కు చెందిన ఓ యువతి(25) జూబ్లీహిల్స్ రోడ్ నం.36లోని ఓ స�
ప్రేమ పేరుతో ఇన్స్టాగ్రాంలో వేధిస్తున్న ఓ యువకుడిని శుక్రవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చాపల ప్రవీణ్ మగ్గం పను
అశ్లీల వెబ్సైట్లలో ఫోన్ నంబర్ పెడుతానని బ్లాక్మెయిల్ చేసిన ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కృష్ణ జిల్లా పామురు మండలానికి చెందిన సోమసుందర సాయి ఓ ప్రైవేటు కంపెనీ�
హమీర్పూర్ : బాలుడి వేధింపులు తాళలేక ఓ బాలిక శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ నరేంద్ర కుమార్ సింగ�
భార్య మీద కోపంతో నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి.. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించిన భర్తను గురువారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతాపూర్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన సుసర్లా వెంకట కిశోర్ �