ప్రేమ పేరుతో ఇన్స్టాగ్రాంలో వేధిస్తున్న ఓ యువకుడిని శుక్రవారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన చాపల ప్రవీణ్ మగ్గం పను
అశ్లీల వెబ్సైట్లలో ఫోన్ నంబర్ పెడుతానని బ్లాక్మెయిల్ చేసిన ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. కృష్ణ జిల్లా పామురు మండలానికి చెందిన సోమసుందర సాయి ఓ ప్రైవేటు కంపెనీ�
హమీర్పూర్ : బాలుడి వేధింపులు తాళలేక ఓ బాలిక శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ నరేంద్ర కుమార్ సింగ�
భార్య మీద కోపంతో నకిలీ ఈమెయిల్ ఐడీ సృష్టించి.. ఆమె ప్రతిష్టకు భంగం కలిగించిన భర్తను గురువారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రామంతాపూర్ ఉప్పల్ ప్రాంతానికి చెందిన సుసర్లా వెంకట కిశోర్ �
ఓ ప్రైవేట్ టెలీకాలర్కు నగ్న వీడియోలు, అసభ్యకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఓ �
బంజారాహిల్స్ : ప్రేమపేరుతో వివాహితను వెంటపడి వేధించడంతో పాటు ఆమె కదలికలపై నిఘాపెట్టి బెదిరింపులకు గురిచేస్తున్న వ్యక్తితో పాటు అతడికి సహకరించిన వ్యక్తులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జ�
ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో చాలా యాక్టివ్గా ఉంటూ బాలికలను మాత్రమే టార్గెట్ చేస్తాడు. వారితో చాటింగ్లో ముచ్చ ట్లు పెట్టి ముగ్గులోకి దింపి.. అశ్లీల మాటలతో పలకరిస్తాడు. ఈ విషయాలన్నింటినీ రికార్డు చేస�
ఇంకుడుగుంతలో పూడ్చిన రెండోభార్య నెలరోజుల తర్వాత వెలుగులోకి ఘోరం పిల్లల్ని లైంగికంగా వేధిస్తున్నాడని హత్య! వనస్థలిపురం, మార్చి 10: ఇద్దరిదీ రెండో పెండ్లే. 9 నెలల కిందటే మళ్లీ కొత్త జీవితాన్ని ఆరంభిద్దామను�
న్యూఢిల్లీ : కదులుతున్న బస్సులో మహిళను వేధించిన ఘటన మరోసారి దేశ రాజధానిలో వెలుగుచూసింది. ఈసారి బాధితురాలు ఏకంగా పోలీస్ కానిస్టుబుల్ కావడం గమనార్హం. చేతులతో ఇష్టమొచ్చినట్లు తాకడమే కాకుండా దాడికి కూడా �