జైపూర్: వైద్యురాలిని వేధింపులకు గురి చేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని దౌసా జిల్లాకు చెందిన డాక్టర్ అర్చనా శర్మ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు చెం�
Rajendranagar | రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. మాజీ భర్త వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. రాజేంద్రనగర్కు చెందిన షాజహా బేగం, ఇమ్రాన్ భార్యా భర్తలు
ఇప్పటికే ఎనిమిది మంది పాస్పోర్టులు రద్దు 23 కేసుల్లో లుక్ఔట్ నోటీసులు జారీ హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు, లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగా లు అంటూ ఊదరగొట్టి వివాహా
సికింద్రాబాద్ : తనను ప్రేమించాలంటూ యువతిని వెంబడిస్తు, వేధిస్తున్న ఓ యువకుడిని బోయిన్పల్లి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్ జిల్లా కోయిల
లిస్బన్: కరోనా కారణంగా ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) చేసే విధానం ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే, పని వేళలు ముగిశాక కూడా.. తమ బాస్లు అదేపనిగా ఫోన్, మెసేజ్ చేస్తూ విసిగిస్తున్నారంటూ పలు ఉద్యోగ�
బాధ్యుడిపై క్రమశిక్షణ చర్యలు టీఆర్ఎస్ నేత బస్వరాజు సారయ్య సిరిసిల్ల టౌన్, అక్టోబర్ 30: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో ఆరేండ్ల చిన్నారిపై రాధారపు శంకర్ అనే వ్యక్తి అఘాయి
బంజారాహిల్స్ : సామాజిక కార్యక్రమాలు చేపడుతున్న ఓ మహిళా టీచర్తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు అశ్లీల ఫోటోలు పంపిస్తున్న గుర్తుతెలియని వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన �
బండ్లగూడ : భార్య, బామ్మర్ధుల వెధింపులు భరించ లేక ఓ వ్యక్తి సెల్ఫి వీడియో తీసుకుని ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.ఇన్స్పెక్టర్ కనకయ్య తెలి�
కొద్దిరోజులుగా అఘాయిత్యం ఐదుగురు నిందితులపై కేసు జైపూర్, అక్టోబర్ 9: మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో దివ్యాంగ బాలుడిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగులోక�
న్యూఢిల్లీ: జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వ్యక్తులకు జరిమానా, జైలు శిక్షను పెంచాలని కేంద్రం నిర్ణయించినట్టు సమాచారం. దీనికి సంబంధించి ప్రస్తుత చట్ట సవరణ కోసం ముసాయిదా బిల్లును వచ్చే పార్లమెంటు సమా�
బంజారాహిల్స్ : గతంలో ఉన్న పరిచయాన్ని అడ్డం పెట్టుకుని యువతిని వేధింపులకు గురిచేస్తున్న వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకృష్ణానగర్లో నివాసం ఉ�
బైక్ టైర్లు మెడలో వేసి బలవంతంగా నృత్యాలుధర్, సెప్టెంబర్ 22: ఇంట్లో నుంచి పారిపోయిన అమ్మాయి (19), అబ్బాయి (21) మెడలో ద్విచక్రవాహన టైర్లు వేసి పబ్లిక్లో డ్యాన్స్ చేయించడంతోపాటు వారిని చితకబాదిన ఘటన మధ్యప్ర�
పొట్టి దుస్తులు వేసుకుని తన ముందు నిలబడి ఫొటోలు తీసుకోవాలని భర్త వేధింపులు.. చదువు మానేసి ఇంట్లో కూర్చుని వంట పని నేర్చుకుంటూ అత్తామామల సూటిపోటి మాటలు.. ఇలా మానసికంగా శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్