ఇద్దరు నకిలీ మావోయిస్టులను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. మావోయిస్టుల పేరుతో బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఓటుహకు కలిగిన ప్రతి ఒకరూ మే 13న జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో వినియోగించుకోవాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ములుగురోడ్డు సమీపంలోని ఎల్బీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజన అధి�
ఆధ్యాత్మికతతో మానసిక పరిపక్వత సాధ్యమని కేయూ వీసీ తాటికొండ రమేశ్ అన్నారు. సెనేట్ హాల్లో గురువారం రిజిస్ట్రార్ మల్లారెడ్డి అధ్యక్షతన ధ్యానం, రిలాక్సేషన్, స్వచ్ఛతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో �
సమ్మక్క-సారక్క కేంద్రియ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-2025 విద్యా సంవత్సరం నుంచి బీఏ ఇంగ్లిష్, బీఏ సోషల్సైన్స్ విభాగంలో రెండు కోర్సులతో తరగతులను ప్రారంభిస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జీ క�
Inter Student | రాష్ట్రంలో మరో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య కలకలం సృష్టించింది. పరీక్షల భయంతో బాచుపల్లిలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువముందే మరో విద్యార్థిని కాలేజీ బిల్డింగ్పై నుంచి దూకేసి�
ఉమ్మడి కరీంనగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా హనుమకొండ జిల్లాలో పని చేస్తున్న పురుషోత్తం నియామకమయ్యారు. కాగా, ఇక్కడ పనిచేస్తున్న మామిండ్ల చంద్రశేఖర్గౌడ్ రంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక పాలనను నిరసిస్తూ హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో వామపక్షాల నాయకులు ధర్నాలు, ర్యాలీలు తీశారు. కాజీపేట పట్టణంలో కార్మిక సంఘాల కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో �
పశువులతో కలిసి గ్రామంలోకి వచ్చిన కొండగొర్రె పిల్లను గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు అప్పగించారు. మండలంలోని కాటాపురం గ్రామానికి చెందిన పశువుల కాపరి సోమవారం పశువులను గ్రామ సమీపంలోని అడవిలోకి మేతకు తీసు�
హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7,8 తేదీల్లో జరిగిన అండర్-15 రాష్ట్రస్థాయి రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు 20 మంది వివిధ కేటగిరీల్లో సత్తా చాటారు.
తెలంగాణ అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి అండర్-15, అండర్-20 రెజ్లింగ్ చాంపియన్షిప్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో బుధవార�
ఓ చిట్ఫండ్ మాజీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘట న ఆదివారం హనుమకొండలో చోటుచేసుకున్నది. సుబేదారి ఎస్సై సుమన్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ ఎక్సైజ్ కాలనీకి చెందిన నల్లా భాస్కర్రెడ్డి (28) కనకదుర్గ చిట�