Hanumakonda | ఫైనాన్స్ వేధింపులతో(Financial harassment) యువకుడు మృతి చెందిన ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.
తూనికల కొలతల (లీగల్ మెట్రాలజీ) విభాగంలో సిబ్బంది కొరత అధికంగా ఉందని చెబుతున్న అధికారులు ఉన్న వారి సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ రీజియన్ డిప్యూటీ కంట్రోలర్
హనుమకొండ జిల్లాలోని మడికొండలో బీఆర్ఎస్ గురుకుల బాట (Gurukula Bata) ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకుడు రాకేశ్ రెడ్డి, కార్పొరేటర్లు రాధిక రెడ్డి, రవి నాయక్ ఆధ్వర్యంలో మడికొండలోని సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠ�
సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పిస్తూ వారి కళ్లలో ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ అని ఆనందాన్ని అందిస్తుందని డాక్టర్ జలగం కావ్య రావు అన్నారు. హనుమకొండ బ్రాంచ్ మొదటి వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా �
జగిత్యాలలో (Jagtial) పెళ్లింట విషాదం చోటుచేసుకున్నది. వధువు తల్లిదండ్రులు రిసెప్షన్ ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె అన్న, మరో యువతి మృతిచెందగా, తల్
Hanumakonda | ప్రమాదవశాత్తు నీటిసంపులో పడి చిన్నారి గడిపె అస్మిక(3) మృతి చెందిన విషాదకర ఘటన హనుమకొండ(Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం రత్నగిరి గ్రామంలో చోటుచేసుకుంది.
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల కవిత(36) విషజ్వరంతో ఆర్టీసీ బస్సులో(RTC bus) గురువారం మృతి(Woman dies) చెందింది.
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి (Women killed)చెందారు. ఈ విషాదకర సంఘటన ఆత్మకూరు మండలం చౌల్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Telangana | పెండింగ్ స్కాలర్షిప్లు, రీయింబర్స్మెంట్, ఇతర సమస్యలపై ఓరుగల్లు విద్యార్థులు నడుం బిగించారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హన్మకొండ ఏకశిలా పార్క్ వద్ద ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి గారు.. మా
Vinayakudu | హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూరంపేట గ్రామం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఆ ఊళ్లో 32 ఏండ్లుగా ఒకే వినాయకుడిని పూజిస్తుండడమే ఇందుకు నిదర్శనం. వినాయక నవరాత్రుల్లో చిన్న గ్రామమైనా నాలుగైదు వినాయక
Hanumakonda | రాష్ట్రంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పారిశుధ్య పనులు లోపించి దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
భర్త బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం తీసుకుని.. అతని పేరిట ఉన్న ఇంటి జాగను అమ్ముకుని.. తిరిగి అతనిపైనే వేధింపుల కింద కేసు వేసింది ఓ భార్య. ఇందుకు సంబంధించిన ఫొటోలు స్థానికంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడు�
ప్రముఖ సినీనటి కీర్తి సురేశ్ నగరంలో సందడి చేసింది. హనుమకొండలోని నక్కలగుట్టలో జోస్ ఆలుక్కాస్ షోరూంను ప్రారంభించేందుకు వచ్చిన కీర్తిని చూసేందుకు, సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, ప్రజలు పోటీపడ్డారు.
Heart Attack | అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతిచెందాడు. గుండెపోటుతో హనుమకొండ జిల్లాకు చెందిన ఏరుకొండ రాజేశ్(32) మరణించాడు. ఆర్థిక సమస్యలతో రాజేశ్ తండ్రి కొన్నేండ్ల క్రితమే మరణించాడు. ఇంతలోనే రాజేశ్ కూడా కన�