: హనుమకొండ మచిలీబజార్కు చెందిన రావుల క్రాంతికుమార్(39) ఇటీవల పొలండ్ దేశంలో మృతిచెందగా.. చివరి చూపు కోసం అతడి కుటుంబసభ్యులు 19 రోజులుగా ఎదురుచూస్తుండడం కలచివేస్తోంది.
Kothakonda Brahmotsavam | హనుమకొండ(Hanumakonda) జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ(Kothakonda)లో భక్తుల కొంగుబంగారమైన వీరభద్రస్వామి(Veerabhadraswamy) బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
వందేళ్ల చరిత్ర ఉన్న హనుమకొండలోని మిషన్ హాస్పిటల్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రూ.కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు క్వార్టర్స్లో ఉంటున్న తమను వెళ్లగొట్టారన
హనుమకొండ లష్కర్ సింగారం ప్రాంతానికి చెందిన అహ్మద్అలీ కెనడా వెళ్లేందుకు శుక్రవారం ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేయడానికి ఆన్లైన్లో రూ.2.35లక్షలు చెల్లించాడు.
Autodrivers | మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(Free bus travel) కల్పించడంపై ఆటోడ్రైవర్లు(Autodrivers) బుధవారం హనుమకొండ(Hanumakonda) వేయిస్తంభాల దేవాలయ సమీపంలో భిక్షాటనతో నిరసన తెలిపారు.
వరంగల్ నగరంలో సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం 6గంటల నుంచి సోమవారం తెల్లవారుజాము 3గంటల వరకు పెట్రోలింగ్, వాహనాల తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తన�
న్యూఇయర్కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఆదివారం అర్ధరాత్రి కేక్లు కట్ చేశారు. 2023కు వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నగరంతోపాటు వరంగల్, హనుమకొండ జిల్లాలోని పలు పట్టణా
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ రగడ రగులుకుంది. ప్రజా పాలన కార్యక్రమంతోపాటు ఇటీవల హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహించిన సమావేశ�
మిమిక్రీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ 92వ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్గార్డెన్లోని వేణుమాధవ్ కళాప్రాంగణంలో నేరెళ్ల వేణుమాధవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పద్మశ్రీ డాక్టర్ అంపశయ్య నవీన్�
యాసంగి పంటలకు సంబంధించి కాకతీయ కాల్వకు జనవరి 1న సాగునీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు నీటి పారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా వారబందీ పద్ధతిలో ఆన్ అండ
భూ ఆక్రమణకు పాల్పడిన ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు హనుమకొండ సీఐ కరుణాకర్ తెలిపారు. గోపాల్పూర్కు చెందిన భూక్యా ఉమాదేవి 2019లో ములుగురోడ్డు -హనుమాన్ జంక్షన్ సమీపంలోని సర్వే నంబర్ 527లో 200 గజ�
ఆ చెట్టు చెప్పుడో ఎండిపోయింది.. మోడువారిన కొమ్మలు మాత్రమే మిగిలాయి. ఎక్కడి నుంచి వచ్చిందోగానీ మంగళవారం ఓ పిట్టల గుంపు ఆ చెట్టు కొమ్మలపై వాలి పిట్టలే చెట్టుకు కాశాయా అన్నట్లుగా కనిపించాయి.
‘నీతో’ యాప్లో పరిచయమైన యువతిని ఓ వ్యక్తి మోసం చేశాడు. తాను అనాథనని నమ్మించి రూ.7.55 లక్షలు తీసుకొని మోసం చేశాడు. హనుమకొండ ఇన్స్పెక్టర్ కరుణాకర్ కథనం ప్రకా రం..