హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను ఆహ్వానించి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రేణులక
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ ఇంటి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సంబురానికి కౌంట్డౌన్ మొదలయ్యింది. పార్టీ తలపెట్టిన ఆవిర్భావ సభకు మరో ఐదు రోజులు మాత్రమే ఉండటంతో సభ జరిగే ఎల్కతుర్తితోపాటు గ్రామగ్రామాన ఏర్పాట్లు ముమ్మరంగా సా�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న గులాబీ జాతరకు ఇంటికొక్కరు చొప్పున లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నర్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, చింతలపల్లి గ్రామాల రైతుల సహకారం, వారి అనుమతితోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభను ని ర్వహిస్తున్నామని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ వెల్లడించారు. సోమవారం సభా ప్ర
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న సభకు అన్ని వర్గాలు సహకరిస్తున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. రజతోత్సవ బహిరంగ సభ పండుగ వాతావరణంలో జరుగుతుందన్నారు. సోమవారం స�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం భద్రాచలం నుంచి హైదరాబాద్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ ఆహ్వాన పత్రికలను అందజేశారు. బీఆర్ఎస్ మహిళా శ్�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణ కోసం నిధుల సేకరణకు బీఆర్ఎస్ శ్రేణులు గురువారం మూ టలు ఎత్తారు.. మార్కెట్లో కూలి పనులు చేసి తమవంతుగా నిధులు సేకరించారు. భద్రాద్రి కొత�
BRS Public Meeting |హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భారీ బహిరంగ సభల నిర్వహణలో రికార్డులున్న బీఆర్ఎస్.. ఎల్కతుర్తి సభను అదే స్థాయిలో నిర్�
కడియం శ్రీహరి సవాల్కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సై అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామాల్లోని అటవీ భూములను ఎమ్మెల్యే శ్రీహరి, తన కూతురు, అల్లుడు బినామీల పేర్లతో అక్రమంగా దోచు�
కేసీఆర్ ఆధ్వర్యంలో 2011 ఏప్రిల్ 27న గులాబీ జెండా పట్టుకొని టీఆర్ఎస్ పార్టీని స్థ్ధాపించినప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి తమ పార్టీది మూణ్నాళ్ల ముచ్చట అన�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహించబోతున్నామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చా�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్పోస్టర్లను నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బుధవారం ఆవిష్కరించారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ మెయిన్ సెంటర్