విజయవాడ -నాగ్పూర్ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులకు హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తి శివారులో నేషనల్ హైవే అధికారులు, సంబంధిత మేఘా కంపెనీ ప్రతినిధులు గురువారం మారింగ్ చేశారు. తమ భూములకు ధర నిర్ణ
హనుమకొండ జిల్లా దామెర మండలంలోని ఒగులాపురం సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తోటి విద్యార్థిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. హాస్టల్లో ఆరో తరగతి చదువుతున్న జయశంకర్ భ�
వారసత్వ, చారిత్రక, సాంస్కృతిక రంగాల్లో ఓరుగల్లుకు ఉన్న గుర్తింపును మరింత పెంచేలా గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 85.10 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళోజీ కళా క్షేత్రం ప్రస్తుతం కళ తప్పింది. సీఎం రేవంత్ర�
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ నేతలు గుండాగిరి చేస్తూ దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక�
బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి ఆదిరెడ్డికి ముల్కనూరులో ప్రైవేట్ పాఠశాల ఉంది.
ఎన్నో ఏండ్ల కల, అనేక ఉద్యమాల ద్వారా సాధించుకున్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం �
లబ్ధిదారులు చనిపోయినప్పటికీ వారిని తొలగించకుండా ఆసరా పింఛన్ల పంపిణీలో గో ల్మాల్ చేశారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేటలో అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. గ్రామ పం చాయతీలోని పెన్షన్ల రికార్డులు, పంపి�
పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ దీక్షా దివస్ను నిర్వహించాలని ములుగు జిల్లా ఇన్చార్జి, హనుమకొండ మాజీ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్కుమార్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో మాజీ జ�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి వరంగల్ జిల్లాలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కు గోదావరి జలాలు చేరుకున్నాయి. ఇటీవల భగీరథ అధికారులు పైప్లైన్ పనులు పూర
ఈ నెల 19న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హనుమకొండకు రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు. అలాగే కాళోజీ కళాక్షేత్రం �
కాంగ్రెస్ పాలనలో రోజురోజుకూ రాష్ట్రంలో ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత�
పవిత్ర కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని శుక్రవారం వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే భక్తజనంతో ఆలయాలన్నీ పోటెత్తగా, సాయంత్రం వేళ ప్రముఖ క్షేత్రాలతో పాటు ఊరూవాడలు కార్తిక దీపాల వెలుగులతో శోభిల్లాయి.
రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని చెప్పిందంతా బోగస్ అని తేలిపోయింది. దీంతో సన్నాలు సాగు చేసిన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ధాన్యం కొను గోలు కేంద్రాల్లోనే అమ్మితే మద్దతు ధర రూ. 2320
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా మారింది చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి. ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.10.30 కోట్లు ఇచ్చినా కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయలేదు. ఈ సెప్టెంబర్తోనే అగ్రిమె�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హనుమకొండకు రానున్నారు. రాంపూర్ సమీపంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తక్కళ్లపల్లి సత్యనార