కాంగ్రెస్ పాలనలో రోజురోజుకూ రాష్ట్రంలో ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుత�
పవిత్ర కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని శుక్రవారం వైభవంగా జరుపుకొన్నారు. వేకువజాము నుంచే భక్తజనంతో ఆలయాలన్నీ పోటెత్తగా, సాయంత్రం వేళ ప్రముఖ క్షేత్రాలతో పాటు ఊరూవాడలు కార్తిక దీపాల వెలుగులతో శోభిల్లాయి.
రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని చెప్పిందంతా బోగస్ అని తేలిపోయింది. దీంతో సన్నాలు సాగు చేసిన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ధాన్యం కొను గోలు కేంద్రాల్లోనే అమ్మితే మద్దతు ధర రూ. 2320
దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుకున్న చందంగా మారింది చలివాగు ప్రాజెక్టు ఆయకట్టు రైతుల పరిస్థితి. ప్రాజెక్టు ఆధునీకరణకు రూ.10.30 కోట్లు ఇచ్చినా కాంట్రాక్టర్ సకాలంలో పనులు చేయలేదు. ఈ సెప్టెంబర్తోనే అగ్రిమె�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు హనుమకొండకు రానున్నారు. రాంపూర్ సమీపంలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తక్కళ్లపల్లి సత్యనార
గడపగడపకూ న్యాయ సేవలందించేలా న్యాయ సేవాధికార సంస్థలు చూడాలని హైకోర్టు న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్పాల్ అన్నారు. శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో �
గోకుల్ సదర్ సమ్మేళనం బుధవారం రాత్రి హనుమకొండ పాత బస్ డిపో ఎదుట అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద ఎత్తున పార్టీలకతీతంగా యాదవులు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు తమ సంస్కృతీసంప్రదాయాలను ప్రదర్శించారు.
తండ్రి నుంచి ఆస్తి పొందిన కొడుకు ఆ తరువాత సరిగ్గా చూడకపోవడంతో సదరు తండ్రి తన ఆస్తిని తిరిగి సొంతం చేసుకున్నారు. సీనియర్ సిటిజన్ యాక్టు ద్వారా సదరు ఆస్తిని తిరిగి పొందారు. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచే�
కాంగ్రెస్ది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ విమర్శించారు. ఆదివారం వడ్డేపల్లిలోని ఆయన నివాసంలో ఆటో కార్మిక నాయకులతో కలిసి మాట్లాడారు.
గత ఎన్నికల్లో అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది ప్రజాపాలన కాదని, ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్ విమర్శి�
హనుమకొండ జిల్లాలో ఈ వానకాలంలో సుమారు 1.55 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఇందులో 50 వేల ఎకరాల వరకు బై బ్యాక్ పద్ధతిలో పలు విత్తన కంపెనీలు సాగు చేయిస్తుండగా, మిగతా లక్ష ఎకరాల్లో సాధారణ వరి పండించారు.
తాము అధికారంలోకి వస్తే చేయూత (ఆసరా) పింఛన్లు పెంచి ఇస్తామని, కొత్తవి మంజూరు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఎప్పుడు అమలువుతుందని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటై పదినెలలైనా ఆ ఊస�
హైడ్రా, మూసీ వద్ద కొందరు పెయిడ్ ఆర్టిస్టులను, ఆడోళ్లను పెట్టి తిట్టిస్తున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం నందనం సొసైటీ ఆధ్�
మల్టీ జోన్ (వీఆర్)లో ఉన్న ఇన్స్పెక్టర్ రవికుమార్పై నమోదైన పోక్సో కేసును డీసీపీ విచారణ చేపట్టారు. హనుమకొండ జిల్లా కాజీపేట లోని ఓ అపార్ట్మెంట్లో సీఐ కుటుంబం ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉంటున్న ఆయ
హనుమకొండ రెడ్డిపురంలోని టీవీవీ సుఖాంత్ క్రీడామైదానంలో ఈ నెల 20 నుంచి జరుగతున్న ఉమ్మడి ఆరు జిల్లాల అండర్-23 క్రికెట్ పోటీల్లో హనుమకొండ జట్టు విజేతగా నిలిచింది. బుధవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో జిల్ల�