శాయంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) పాలకవర్గాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ హనుమకొండ జిల్లా సహకార అధికారి (డీసీవో) వివరణ కోరా రు. ఈ మేరకు చైర్మన్తో పాటు 13 మంది డైరెక్టర్లకు షోకాజ్ నోటీ
చేతికొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఏడాదిగా అతడి జ్ఞాపకాలను మాత్రం ఆ తల్లిదండ్రులు మరువలేకపోతున్నారు. దీంతో కుమారుడి రూపం ఎప్పటికీ కళ్ల ముందే ఉండాలని అతడి విగ్రహాన్ని ప్రతిష్ఠించ�
మంత్రి సీతక్క తమను పట్టించుకోవడంలేదని, సీతక్క మంత్రయితే మా బతుకులు బాగుపడతాయి అనుకున్నామని, ఇప్పుడు విలువ లేకుండాపోయిందని.. ములుగు జిల్లాలోని ప్రభుత్వ, అధికార పార్టీ వ్యవహారాలపై సీనియర్ నాయకుడు నాగన్�
హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేటకు చెందిన ఏకు శ్రీవాణి
హనుమకొండ జిల్లా సుబేదారి పోలీసులు తనపై నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు.
తమకు ఇంత వరకు రుణమాఫీ కాలేదని హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రైతు దంపతులు కదరిక సాంబయ్య, పద్మ కలెక్టర్ స్నేహా శబరీష్కు మొరపెట్టుకున్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో విద్యుత్తు విజిలెన్స్ అధికారిపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుడు ఆకుతోట సమ్మిరెడ్డి ఇంట్లో విద్యుత్తు చౌ ర్యం జరుగుతున్నట
హనుమకొండ తహసీల్దార్ కర్ర శ్రీపాల్రెడ్డి(46) శుక్రవారం ఉద యం గుండెపోటుతో మృతిచెందా రు. కాలికి గాయమైనప్పటికీ కోలుకొని ఇటీవలే మళ్లీ విధుల్లో చే రారు. ఆయన మృతి విష యం తెలుసుకున్న సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్�
కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు రావడం లేదని, ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని హనుమకొండ జిల్లా రాంనగర్కు చెందిన మహమ్మద్ పాషా శుక్రవారం వరంగల్ పోలీసు హెడ్ క్వార్టర్స్ ఎదుట ఉన్న హో�
పోక్సో కేసులో నిందితుడిగా ఉండి ట్రయల్స్ కోసం కోర్టుకు హాజరై సమయంలో పరారైన సీఐని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. భూపాలపల్లిలో సైబర్ క్రైమ్ సీఐగా పని చేస్తున్న సంపత్పై హనుమకొండ జిల్లా కేయూ పోలీస�
కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యుల నిర్లక్ష్యం మహిళ ప్రాణం మీదకు తెచ్చింది. డెలీవరీ కోసం దవాఖానకు వస్తే కడుపులోనే క్లాత్ ఉంచి కుట్లు వేసిన ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఆదివారం వెలుగుచూసింది.
కాన్పు చేసి.. కడుపులోనే కాటన్ క్లాత్ మరిచి కుట్లు వేసిన వైద్యుల ఉదంతం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఆదివారం రాత్రి వెలుగుచూసింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగార�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ కొత్త రికార్డులను సృష్టించింది. దేశ రాజకీయాలను తెలంగాణ వైపు తిప్పడంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే సాటి అని ఈ సభత�