దేశం లో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్కుమార్ అన్నారు
ఓరుగ ల్లు గడ్డమీద పుట్టిన మహనీయుడు, మిమిక్రీ కళకే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్ అని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కొనియాడారు. వేణుమా ధవ్ 91వ జయంతి సం�
సహారా సంస్థను నమ్మి ఖాతాదారులు మోసపోవొద్దని ఆ సంస్థ చీఫ్ ఫీల్డ్ మేనేజర్ పూజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో హనుమకొండ జిల్లా సహారా బాధితుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆమె మ
దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే ప్రక్రియ మొదలైంది. తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది దసరా నాడే బీఆర్ఎస్ ఏర్పాటైనా కేంద్ర ఎన్నిక�
అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవినీతి వ్యతిరేక సంస్థ జ్వాల ఆధ్వర్యంలో నిజాయితీ అధికారులకు పౌర సన్మానం నిర్వహించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వేయిస్తంభాల గుడి నుంచి అంబేదర్ విగ్రహం వరక�
పోలీసు కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాల భర్తీకోసం వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో హనుమకొండ కాకతీయ యూనివర్శిటి మైదానంలో నిర్వహిస్తున్న దేహదారుడ్య పరీక్షలు కొనసాగుతున్నాయి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్లో మంగళవార�
‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ఉద్యమ నేత కేసీఆర్ తలపెట్టిన మొక్కవోని దీక్షతోనే అరవై ఏళ్ల ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పేర్కొన్నారు. ఉద్యమ జ�
అంగన్వాడీ సూపర్వైజర్ గ్రేడ్-2 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసిరు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థులు సోమవారం విధుల్లో
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడారం సమ్మ క్క-సారలమ్మల మినీ జాతర ఫిబ్రవరిలో జరుగనున్నది. ఇటీవల అమ్మ వార్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పడిగిద్దరాజు పూజ�
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి (86) కన్నుమూశారు. హనుమకొండలో నివా సం ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో జన్మించిన మందాడి సత్యనారాయణరె
జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సరిపడా సాగునీరు, ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగనుంది. గతేడాది 1,69,376 ఎక
minister errabelli dayakar rao | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం వరంగల్ - ఖమ్మం రహదారిలో పంథిని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీకొట్�
‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. క