ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో హన్మకొండలోని రెజోనెన్స్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థిని ఎస్. రోమా యం.పి.సి. విభాగంలో 470 కి గాను 468 (2338104924) రాష్ట్రంలో అ�
KTR | పచ్చని పంటల తెలంగాణ కావాల్నా..? మతం మంటల్లో నలిగిపోయే తెలంగాణ కావాలో ఆలోచన చేయాలని ప్రజలకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా ఖాజీపేటలో జర
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. యాత్ర బుధవారం హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రానికి చేరుకున్నది. ఈ క్రమంలో వడ్డెర కాలనీ వద్ద ఆ
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్మోడల్ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండలోని ఎస్ ఎస్వీ కన్వెన్షన్ హాల్లో శుక్రవారం జరిగిన బీఆర్ఎస్ 7, 9, 10 డివిజన్ల ఆత్మీయ సమ్మేళనంల�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనల్లో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థ�
స్థానిక యువతకు ఉపాధి కల్పనకు, వారిలో నైపుణ్యాల అభివృద్ధికి టాస్ సంస్థ కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస ర్ అన్నారు. హనుమకొండ బస్టాండ్ సమీపం లోని భద్రుక డిగ్రీ కళ�
Minister Errabelli Dayakar Rao | కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం, గౌరవం దక్కిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్రెడ్డిలు తుపాకీ రాముళ్ల మాట్లాడుతున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహ
ఆసియాఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఆర్ఎం శ్రీలత శుక్రవారం వివరాలు వెల్లడ
ఖమ్మంలో అశేష ప్రజానికం మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభను చూసిన ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
భక్తి గీతాలు మార్మోగగా.. భజన పాటలు పల్లవిస్తాయి. తాళాల దరువులు, మద్దెల మోతల మధ్య.. కోర మీసాల స్వామికి మొక్కులు చెల్లిస్తారు. బారులు తీరిన ప్రభ బండ్ల మీద భక్తులు కొత్తకొండకు తరలివస్తారు. హనుమకొండ జిల్లా భీమద