KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జిల్లా పర్యటనల్లో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.150 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థ�
స్థానిక యువతకు ఉపాధి కల్పనకు, వారిలో నైపుణ్యాల అభివృద్ధికి టాస్ సంస్థ కృషి చేస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస ర్ అన్నారు. హనుమకొండ బస్టాండ్ సమీపం లోని భద్రుక డిగ్రీ కళ�
Minister Errabelli Dayakar Rao | కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం, గౌరవం దక్కిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు బండి సంజయ్, రేవంత్రెడ్డిలు తుపాకీ రాముళ్ల మాట్లాడుతున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహ
ఆసియాఖండంలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ మినీ మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ఈ మేరకు ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఆర్ఎం శ్రీలత శుక్రవారం వివరాలు వెల్లడ
ఖమ్మంలో అశేష ప్రజానికం మధ్య నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభను చూసిన ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
భక్తి గీతాలు మార్మోగగా.. భజన పాటలు పల్లవిస్తాయి. తాళాల దరువులు, మద్దెల మోతల మధ్య.. కోర మీసాల స్వామికి మొక్కులు చెల్లిస్తారు. బారులు తీరిన ప్రభ బండ్ల మీద భక్తులు కొత్తకొండకు తరలివస్తారు. హనుమకొండ జిల్లా భీమద
దేశం లో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్కుమార్ అన్నారు
ఓరుగ ల్లు గడ్డమీద పుట్టిన మహనీయుడు, మిమిక్రీ కళకే ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి నేరెళ్ల వేణుమాధవ్ అని కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్ కొనియాడారు. వేణుమా ధవ్ 91వ జయంతి సం�
సహారా సంస్థను నమ్మి ఖాతాదారులు మోసపోవొద్దని ఆ సంస్థ చీఫ్ ఫీల్డ్ మేనేజర్ పూజిత సూచించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్క్లబ్లో హనుమకొండ జిల్లా సహారా బాధితుల సంక్షేమ సంఘం సమావేశంలో ఆమె మ
దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పే ప్రక్రియ మొదలైంది. తెలంగాణ అభివృద్ధి ప్రదాత ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)తో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది దసరా నాడే బీఆర్ఎస్ ఏర్పాటైనా కేంద్ర ఎన్నిక�