జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం తెల్లవారుజామున వరంగల్ నగరానికి రావడం కలకలం రేగింది. ఇద్దరు ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులతో హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట విద్యుత్ కాలనీలో నివసిస
ప్రజల జీవితాలను ఆగం చేసే పేకాటపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. క్లబ్బులకు పూర్తిగా అనుమతులు తొలగించింది. సామాన్య, మధ్య తరగతి సంసారాల్లో చిచ్చు పెట్టే పేకాట ఎక్కడ ఉన్నా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస�
ట్టణంలో శ్రావణ మాస బోనాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో పోచమ్మ తల్లి ఆలయానికి బోనాలతో తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి, పోతు లింగానికి బోనాన్ని సమర్పిం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ 49వ డివిజన్లోని న్యూ మిలీనియం బ
హనుమకొండ బస్టాండ్ సర్కిల్లోని కమర్షియల్ కాంప్లెక్స్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) స్వాధీనం చేసుకుంది. లీజు ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి రాకముందే.. ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి ఈ భవనంలో పనులు చేపట�
మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంస్కరణలు తెస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పీవీ జయంతి సందర్భంగా మంగళవారం హనుమ�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపా రు. మంగళవారం హనుమకొండ కాకాజీకాలనీలో ఎస్సార్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఆయన డైరెక్ట
తెలంగాణ రాష్ట్రంలో ఏకశిల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల అభ
నగరంలోని కాలనీలు ముంపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించే అధికారులను చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ కల�
నమస్తే తెలంగాణ-ములుకనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలు-2021 విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు వ
నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు గురువారం హనుమకొండ సుబేదారిలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో అదనపు డీసీపీ వైభవ్గైక్వాడ్ నిందితుల అర
తెలంగాణ క్రీడా ప్రాంగణాలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అధికారులను అదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం పున్నేలు, ఐనవోలు, వనమాలకనపర్తి, కొండపర్తి గ్రామ�
భద్రకాళి ఆలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళి బండ్ ఆహ్లాదానికి కేరాఫ్గా మారింది. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ రూ.30కోట్లతో అభివృద్ధి చేసిన బయోడైవర్సిటీ పార్కు(భద్రకాళి బండ్) నగరానికి మణిహారంగా నిలుస్తోంది.
పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి 18 వరకు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, బీ గోపి అధికారులను ఆదేశించారు. హనుమకొండ కలెక్టరే�