మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణరెడ్డి (86) కన్నుమూశారు. హనుమకొండలో నివా సం ఉంటున్న ఆయన ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం ఇప్పగూడెంలో జన్మించిన మందాడి సత్యనారాయణరె
జిల్లాలో యాసంగి పంటల సాగు కోసం వ్యవసాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. సరిపడా సాగునీరు, ప్రభుత్వం వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ను సరఫరా చేస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరుగనుంది. గతేడాది 1,69,376 ఎక
minister errabelli dayakar rao | రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మానవత్వాన్ని చాటుకున్నారు. ఆదివారం వరంగల్ - ఖమ్మం రహదారిలో పంథిని సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన వాహనాలు ఢీకొట్�
‘రాష్ట్ర ప్రజలకు వంద శాతం శుద్ధజలం అందించడంలో మిషన్ భగీరథ ఇంజినీర్లు, సిబ్బంది చేస్తున్న కృషి అద్భుతం. ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ రూపొందించిన ఈ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కడమే కాదు.. క
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు సోమవారం తెల్లవారుజామున వరంగల్ నగరానికి రావడం కలకలం రేగింది. ఇద్దరు ఎన్ఐఏ అధికారులు, స్థానిక పోలీసులతో హనుమకొండలోని ప్రకాశ్రెడ్డిపేట విద్యుత్ కాలనీలో నివసిస
ప్రజల జీవితాలను ఆగం చేసే పేకాటపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. క్లబ్బులకు పూర్తిగా అనుమతులు తొలగించింది. సామాన్య, మధ్య తరగతి సంసారాల్లో చిచ్చు పెట్టే పేకాట ఎక్కడ ఉన్నా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస�
ట్టణంలో శ్రావణ మాస బోనాలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. డప్పు చప్పుళ్లు, ఊరేగింపులతో పోచమ్మ తల్లి ఆలయానికి బోనాలతో తరలి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లికి, పోతు లింగానికి బోనాన్ని సమర్పిం
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన పార్కులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండ 49వ డివిజన్లోని న్యూ మిలీనియం బ
హనుమకొండ బస్టాండ్ సర్కిల్లోని కమర్షియల్ కాంప్లెక్స్ను కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) స్వాధీనం చేసుకుంది. లీజు ప్రతిపాదనకు ప్రభుత్వ అనుమతి రాకముందే.. ప్రతిపాదనలో ఉన్న వ్యక్తి ఈ భవనంలో పనులు చేపట�
మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సంస్కరణలు తెస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పీవీ జయంతి సందర్భంగా మంగళవారం హనుమ�
ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎస్సార్ విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారని చైర్మన్ ఎనగందుల వరదారెడ్డి తెలిపా రు. మంగళవారం హనుమకొండ కాకాజీకాలనీలో ఎస్సార్ గర్ల్స్ జూనియర్ కళాశాలలో ఆయన డైరెక్ట
తెలంగాణ రాష్ట్రంలో ఏకశిల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయకేతనం ఎగురవేశారని ఆ విద్యాసంస్థల చైర్మన్ గౌరు తిరుపతిరెడ్డి తెలిపారు. మంగళవారం కళాశాలలో నిర్వహించిన విద్యార్థుల అభ
నగరంలోని కాలనీలు ముంపునకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, అలసత్వం వహించే అధికారులను చూస్తూ ఊరుకోమని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ కల�
నమస్తే తెలంగాణ-ములుకనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కథల పోటీలు-2021 విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు వ