ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమైంది. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.
Viral Video | ఓ వ్యక్తి 5 గంటల పాటు నీటి ముగిని ఉన్నాడు. అతను చనిపోయి ఉండొచ్చని స్థానికులు భావించి, పోలీసులకు సమాచారం అందించారు. బయటకు తీసేందుకు యత్నించిన పోలీసులు షాక్కు గురయ్యారు. ఎందుకంటే పోలీసుల�
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ రాబోతుందని.. అందులో బీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. వరంగల్, హన్ముకొ�
KCR | ఎన్నికల్లో ఓట్లుపడే సమయంలో గోదావరి నదిని ఎత్తుకుపోతా అని ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి నోటిఫికేషన్ పంపిండని.. ఈ చేతగాని రేవంత్రెడ్డి ప్రభుత్వం నోరుమూసుకొని పడి ఉందని బీఆర్ఎస్ అధినేత
రానున్న మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం (Rain Update) ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Krishna Teja | మరో నాలుగు రోజుల్లో అతని పెళ్లి జరగాల్సి ఉంది. వధూవరుల కుటుంబాలు పెళ్లి పనులతో బిజీబీజీగా ఉన్నాయి. ఇంతలో వరుడి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి శుభలేఖలు పంచేందుకు వెళ్లిన అతను అనుమానాస్పద స్థిత�
వరంగల్ నగరం కాజీపేట పట్టణంలోని దర్గా రోడ్డులో భర్త బైక్పై ఎక్కబోతున్న మహిళను అతివేగంగా ఓ కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ సంఘటన గురువారం ఉద యం జరిగినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ మ�
Dasyam Vinay Bhaskar | సీఎం కేసీఆర్ ఆశీర్వాదం, ప్రజల సహాయ సహకారాలతో రేపు ఉదయం 10.30 గంట లకునామినేషన్ వేస్తానని ప్రభుత్వ విప్, వరంగల్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar) అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా పార�
Telangana | రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు
హనుమకొండలో కాషాయ మూకలు రెచ్చిపోయాయి. ముట్టడి పేరుతో దౌర్జన్యానికి దిగి, రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులపై దాడికి తెగబడ్డాయి. రాళ్లు, కట్టెలతో దాడి చేసి గూండాగిరీ చేయడంతో వరంగల్ పశ్చి�
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారో శనివారం రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కచ్చితంగా సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు �