కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేదు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపిస్తున్నది. ఇందుకు ఉదాహరణే నేతన్న భరోసా పథకం. అధికారంలోకి వచ్చ�
ఇటీవల కురిసిన వర్షాలకు చేనేత కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. చేనేత పనులు సాగక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు మగ్గాల పనులు నడవక, నేసిన వస్త్రాలకు మారెట్లో గిరాకీ లేక, అప్పు ల భారంతో కూరుక
Eye Camp | బచ్చన్నపేట మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని యునైటెడ్ వే హైదరాబాద్ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయోనని చేనేత కార్మికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆగస్టులో జరిగిన చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ‘చేనేత భరోసా’ పథకం ప
చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంత్రుల క్వార్టర్స్లో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, చేనేత విభాగం ఆధ్వర్యంల�
నేత కార్మికులకు బ్యాంకు రుణాలు మాఫీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన మాటలు నీటి మూటలయ్యాయి. నిరుడు సెప్టెంబర్ 9న హైదరాబాద్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఎన్ఐహె�
చేనేత కార్మికులకు రుణ మాఫీ వెంటనే చేయాలని చేనేత కార్మిక సంఘం మునుగోడు మండలాధ్యక్షుడు చెరుకు సైదులు అన్నారు. సోమవారం మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన చేనేత కార్మికుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగ�
గంగాధర మండలం గర్షకుర్తిలో విజిలెన్స్ అండ్ ఇన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసిన పవర్ లూమ్స్ ను బుధవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. అధికారులు కేసులు నమోదు చేసిన కార్మికులతో మాట్లాడి ఆందోళన
చేనేత కార్మికులకు ఎల్లప్పుడు అండగా నిలుస్తానని, కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సహాయం చేస్తూనే ఉంటానని చండూరు చేనేత సహకార సంఘం అధ్యక్షుడు జూలూరు శ్రీనివాసులు అన్నారు. చండూరుకు చెందిన చేనేత కార్మికుడు చి�
సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. పవ�
Siricilla Textile Park | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్ టైల్ పార్కులోని కార్మికులు మంగళవారం సమ్మె బాట పట్టారు.
వస్త్రపరిశ్రమలో చేనేత, మరమగ్గాల పరిశ్రమలున్నాయి. వీటిని గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. నాడు అప్పు పుట్టక మైక్రోఫైనాన్స్ ఉచ్చులో పడి ఆత్మహత్యలు చేసుకున్న చేన�
కేసీఆర్ పాలనలోనే నేతన్నలకు పునర్వైభవం వచ్చిందని, చేతినిండా పని దొరికిందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల గుర్తు చేశారు. ఈ ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని కొనియాడార�
ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సదుపాయాలను వినియోగించుకుంటూ చేనేత కార్మికులు ఆర్థికంగా ఎదగాలని అదనపు కలెక్టర్ దాసరి వేణు ఆకాంక్షించారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్ కాంప్లెక్స