చేనేత కార్మికులకు పొదుపు, సాంఘిక భద్రత కల్పించడంలో భాగంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన నేతన్నకు చేయూత(త్రిఫ్ట్ఫండ్ సెక్యూరిటీ) పథకానికి ప్రస్తుతం ప్రభుత్వం ని
కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కళకళలాడిన వస్త్రపరిశ్రమ, నేడు విలవిల్లాడుతున్నది. కాంగ్రెస్ స ర్కార్ అధికారంలోకి రాగానే సిరిసిల్ల నేతన్నపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి చూపి వారి కుటుంబాలకు అండగా నిలువాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెడుతూ వేలాది మంది జీవనోపాధికి గండికొడుతున్నది. ఇదే విషయమై దేవాదా�
తెలంగాణ తెచ్చుకున్నది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. సకల జనుల సంక్షేమం స్వరాష్ట్రంలోనే సాధ్యమని నమ్మి బరిలోకి దిగి గిరిగీసి కొట్లాడినం. అందుకే స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రథమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ అన్నివ�
సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సరైన ప్రోత్సాహం లేక, ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో నేతన్నల బతుకులు చితికిపోయాయి.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారి, వారి జీవనాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది.
ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ సర్కార్పై నిరసన గళం వినిపించేందుకు చేనేత కార్మికులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు.
చేనేత కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈనెల 23, 24, 25 తేదీల్లో నగరంలోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించనున్న చేనేత కార్మిక సంఘం రిలే నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతికుమార్
చేనేత కార్మికుల రుణమాఫీ కష్టాలు తీరడంలేదు. ఎన్నికల కోసం కేవలం ము న్సిపాలిటీల్లోని నేత కార్మికులకు నిధులు విడుదల చేసినా మాఫీ మాత్రం కావడంలేదు. కొందరికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని, మరికొందరికి పెండింగ్ల�
మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యం గా కాంగ్రెస్ సర్కారు ముందుకెళ్తున్నది. పథకాలను తాయిలాల రూపంలో ఎర వేస్తూ ఓట్లను దండుకొంటున్నది. ఎన్నికలు ఉన్న దగ్గర మాత్రమే స్కీంలను అమలు చేస్తున్నది. ఇందుక�
చేనేత రుణమాఫీ, చేనేత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా చేనేత సెల్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులు, నాయకులు భూదాన్ పోచంపల్లిలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద�
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన లేదు. ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చాక మొండి చెయ్యి చూపిస్తున్నది. ఇందుకు ఉదాహరణే నేతన్న భరోసా పథకం. అధికారంలోకి వచ్చ�
ఇటీవల కురిసిన వర్షాలకు చేనేత కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. చేనేత పనులు సాగక కుటుంబ పోషణ భారంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలకు మగ్గాల పనులు నడవక, నేసిన వస్త్రాలకు మారెట్లో గిరాకీ లేక, అప్పు ల భారంతో కూరుక
Eye Camp | బచ్చన్నపేట మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని యునైటెడ్ వే హైదరాబాద్ సంస్థ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలవుతాయోనని చేనేత కార్మికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆగస్టులో జరిగిన చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ‘చేనేత భరోసా’ పథకం ప