స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో వరంగల్కు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా �
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్తోపాటు హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. రెండు జిల్లాల్లో కలిపి దాదాపు రూ.214.51 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థా
ఐటీ, పురపాలక శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 5న హనుమకొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలో సుమారు రూ.181.45 కో
Kakatiya University | కాకతీయ యూనివర్సిటీ కొత్త హంగులు అద్దుకుంటోంది. పూర్వవైభవాన్ని సంతరించుకునేలా విశ్వవిద్యాలయంలో రూ.8కోట్లతో పునర్నిర్మాణ ప్రక్రియ మొదలైంది. న్యాక్ బృందం త్వరలో సందర్శించనున్న నేపథ్యంలో అధికార
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని భీంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. భీంగల్ వద్ద కారుపై ఓ జేసీబీ (JCB) పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) తెలుగు సంవత్సరాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర (Shobhakrut nama samvatsaram) శుభాకాంక్షలు తెలిపారు.
హనుమకొండ జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఈ నెల 23న మంత్రి కేటీఆర్ రానున్నట్లు ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. ఈ సందర్భంగా సాయంత్రం 3 గంటలకు కుడ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ నెల 8న హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహిస్తామని మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Minister KTR) హనుమకొండ (Hanamkonda) జిల్లాలో పర్యటించనున్నారు. వేలేరు మండలంలోని శోడషపల్లిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్న అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ (ఏసీడీ) నిర్ణయం తమ సొంత నిర్ణయం కాదని, ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ (ఈఆర్సీ) నిబంధనల మేరకే ఏసీడీ వసూలు చేయనున్నట్లు ఉత్త
Mulugu | ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో
MLC Kadiyam Srihari | కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర చేస్తున్నదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలపై వివక్ష చూపుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని