హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సుమారు మూడు గంటలు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా రు. బుధవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.40 గంటల వరకు కరెంటు లేకపోవడంతో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయా
హనుమకొండ (Hanamkonda) జిల్లా కమలాపూర్లో పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలో యూ టర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగు�
హనుమకొండలో చెరువులో వింత ఘటన చోటుచేసుకున్నది. ఓ వ్యక్తి గంటలకొద్దీ నీటిలో తేలాయాడుతూ ఉండటంతో చనిపోయాడుకొని స్థానికులు పోలీసులు, 108కు ఫిర్యా దు చేశారు. వారి వచ్చి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి నడ�
మంత్రి సీతక్క దోస్త్, మహబూబాబాద్ సబ్రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ (Sub Registrar Taslima) నివాసంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో (Nizamabad ) వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. మాచారెడ్డి మండలం సోమవారంపేట తండా, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ, ధర్పల్లి, జక్రాన్పల్లి మండలాల్లో భారీ వర్షం కురిసింది.
హనుమకొండలోని (Hanamkonda) శాయంపేట రైల్వే గేటువద్ద ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని గొర్రెల కాపరి సహా 80 గొర్రెలు మృతిచెందాయి. శాతవాహన రైలు వస్తుండటంతో శాయంపేట రైల్వే గేటు వద్ద గార్డు గేటు వేశారు.
ప్రజల సొంతింటి కలను సాకారం చేసేందుకు తరచుగా స్థిరాస్తి ప్రదర్శనలు నిర్వహిస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ పత్రికలు తాజాగా మరో ప్రాపర్టీ షోకు తెర లేపాయి. హనుమకొండలోని కాకతీయ హరిత హోటల్లో రెండ్�
హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని మల్లికార్జున స్వామివారి (Inavolu Mallanna) ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు.