తెలంగాణ తొ లి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోనే గొప్ప నా యకుడని, రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ �
హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అక్రమాస్తులు కలిగి ఉన్నారని గత కొంతకాలంగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.
హనుమకొండ చౌరస్తాలో ముకుంద జువెల్లర్స్ ఫ్యాక్టరీ ఔట్లెన్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి-నీలిమ దంపతులు శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప�
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ దళితుల సమాధులు మళ్లీ కబ్జా చేసేందుకు బుధవారం కొందరు యత్నించారు. సమాధుల చుట్టూ చదును చేసి కంచెను తొలిగించి ముళ్లకంపలను తగులబెట్టారు. మట్టెవాడ పోలీసుల సహకారంతోనే సమాధులు కబ్జా�
హనుమకొండలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ప్రారంభించిన కాళోజీ కళాక్షేత్రానికి కొంతమంది కవులు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఓరుగల్లుకు చెందిన కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రామాచంద్రమౌళికి ఎలాం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ జిల్లలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేటలో దేవాదుల గేట్వాల్ (Devadula Pipeline) లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్కు నీటిని తరలించేందుకు ఫేజ్-2లో భాగంగా పైప్లైన�
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో సుమారు మూడు గంటలు కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డా రు. బుధవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.40 గంటల వరకు కరెంటు లేకపోవడంతో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయా
హనుమకొండ (Hanamkonda) జిల్లా కమలాపూర్లో పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలో యూ టర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగు�
హనుమకొండలో చెరువులో వింత ఘటన చోటుచేసుకున్నది. ఓ వ్యక్తి గంటలకొద్దీ నీటిలో తేలాయాడుతూ ఉండటంతో చనిపోయాడుకొని స్థానికులు పోలీసులు, 108కు ఫిర్యా దు చేశారు. వారి వచ్చి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా లేచి నడ�