భారత రాష్ట్ర సమితి రజతోత్సవ మహాసభకు అనుమతి ఇస్తూ హనుమకొండ జిల్లా కాజీపేట ఏసీపీ శనివారం ఉత్తర్వులు జారీచేశా రు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ నిర్వహణ కోసం బీఆర్ఎస్ జిల�
హనుమకొండ జిల్లాలోని దేవునూరు ఇనుపరాతి గుట్ట భూములు అటవీ శాఖవేనని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంగీకరించారు. దేవునూరు ఇనుపరాతి గుట్ట భూములు అటవీ శాఖ పరిధిలో ఉన్నందునే అందులోకి వెళ్లేవారి�
పట్టుదలతో తల్లిదండ్రులు ముందు సాగితే ఒంటిమామిడిపల్లి పాఠశాలగా తీర్చిదిద్దుకోవచ్చునని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి (Akunuri Murali) అన్నారు. ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి జడ్పీ పాఠశాలను రంగార
chess tournament | వరంగల్ జిల్లా చదరంగ సమైక్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి అండర్-19 చదరంగం ఎంపిక పోటీలను హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్నట్లు నిర్వహణ క�
Autonomous status | సుమతి మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు(Sumati Reddy Women's College) యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) జవహర్ లాల్ నెహ్రు టెక్నాలాజికల్ యూనివర్సిటీ హైద్రాబాద్ (JNTUH) నుంచి స్వయం ప్రతిపత్తి హోదా (Autonomous status) వచ్చినట్లు ఎస్సార్ విద్యా
Madhusudhana Chary | సీఎం రేవంత్రెడ్డి కాస్కో అంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. కేసీఆర్ మౌనం.. దాని పర్యావసానం �
తెలంగాణ తొ లి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశంలోనే గొప్ప నా యకుడని, రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ �
హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ ఇంటిలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. అక్రమాస్తులు కలిగి ఉన్నారని గత కొంతకాలంగా ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి.
హనుమకొండ చౌరస్తాలో ముకుంద జువెల్లర్స్ ఫ్యాక్టరీ ఔట్లెన్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి-నీలిమ దంపతులు శనివారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప�
హనుమకొండలోని పెద్దమ్మగడ్డ దళితుల సమాధులు మళ్లీ కబ్జా చేసేందుకు బుధవారం కొందరు యత్నించారు. సమాధుల చుట్టూ చదును చేసి కంచెను తొలిగించి ముళ్లకంపలను తగులబెట్టారు. మట్టెవాడ పోలీసుల సహకారంతోనే సమాధులు కబ్జా�
హనుమకొండలో సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ప్రారంభించిన కాళోజీ కళాక్షేత్రానికి కొంతమంది కవులు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా ఓరుగల్లుకు చెందిన కాళోజీ నారాయణరావు అవార్డు గ్రహీత, ప్రముఖ కవి రామాచంద్రమౌళికి ఎలాం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) హనుమకొండ జిల్లలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటుచేసిన సభకు ఆయన హాజరుకానున్నారు.
హనుమకొండ జిల్లా శాయంపేటలో దేవాదుల గేట్వాల్ (Devadula Pipeline) లీకైంది. దీంతో నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. జోగంపల్లి శివారులోని చలివాగు ప్రాజెక్టు నుంచి ధర్మసాగర్కు నీటిని తరలించేందుకు ఫేజ్-2లో భాగంగా పైప్లైన�