Hanumakonda | కుటుంబ కలహాలతో ఓ కానిస్టేబుల్ అత్తను కాల్చి చంపాడు. గుండ్లసింగారంలో జరిగిన ఘటన.. హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా.. నిందితుడిని ప్రసాద్గా గుర్తించారు. ప్రసాద�
వరద బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఏటూరునాగారం-కొండాయి, భద్రాచలం ప్రాంత వరదల్లో చిక్కుకున్న బాధి
నలభై ఏండ్లల్లో ఎన్నడూ లేని వర్షాలు ఈసారి పడ్డాయని, వరదలపై విపక్షాలు రాజకీయాలు చేయడం సరికాదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. వరదలతో చాల కాలనీలు జలమయం అయ్యాయని చెప్పారు.
జనగామ (Jangaon) జిల్లా రఘునాథపల్లిలో (Raghunathpalli) రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శనివారం ఉదయం రఘునాథపల్లి టోల్గేట్ (Toll gate) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన జీపు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది.
సమయానికి రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సాయం అందుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. ఉత్సాహంగా వ్యవసాయ పనుల్లో ముందుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ జిల్లాలో ఇప్పటికే రైతుబంధు పథకం నుంచి ర�
Road Accident | హన్మకొండ జిల్లా ఆత్మకూరు - కటాక్షపూర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దిగ్భ్రాం�
Telangana Martyrs Day | దశాబ్ది ఉత్సవాల్లో చివరి రోజైన గురువారం తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హనుమకొండలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భా�
Minister Harish Rao | మూడు మెడికల్ కాలేజీ నగరంగా వరంగల్ మారిందని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. హన్మకొండలో ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎంపీ దయ�
విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని �
వరంగల్లో వివిధ కార్యక్రమాలు, ప్రాజెక్టుల కింద కొనసాగుతున్న పనులను మరింత వేగంగా పూర్తిచేయాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 58, 59 జీవోల కింద పట్టాల పంపిణీని పకడ్బందీగా న�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేళ్లలో వరంగల్కు వేలాది కోట్ల రూపాయలు కేటాయించి అభివృద్ధి చేసిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కాజీపేటలోని సెయింట్�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్లో (Husnabad) పర్యటిస్తున్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి నులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రణాళికా �