New year | కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో రాష్ట్రప్రజలు నూతన ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. చిన్నా పెద్ద అని
Errabelli Dayakar rao | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దివంగత ప్రధాని వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని పీవీ విగ్రహానికి
మండలంలోని పెంచికల్పేట క్రాస్రోడ్డు వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదేగ్రామానికి చెందిన రైతు మామిడి రాజిరెడ్డి (65) మృత్యువాత పడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం.. రాజిరెడ్డి హుజూరాబాద్ వైప�
Errabelli Dayakar rao | రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం నాయకత్వంలో కుల సంఘాలు
దేశ సమైక్యత కోసం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. దిక్షా దివస్ కార్యక్రమం విజయవంతం కావడంతో పాటు టీఆర్ఎస్.. బీఆర్ఎస్�
Mandadi Satyanarayana | హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం ఉదయం హనుమకొండలోని
Hanamkonda | హనుమకొండ జిల్లా కమలాపూర్లో రోడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కమలాపూర్ మండలంలోని శనిగరం
ACB | లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక
హైదరాబాద్ : జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) హైదరాబాద్తో పాటు హనుమకొండలోని పలు ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహిస్తున్నది. హైదరాబాద్ విద్యానగర్లోని చైతన్య మహిళా సంఘం కన్వీనర్ జ్యోతి ఇంట్లో ఎన్ఐఏ అధికార�
Errabelli Dayakar rao | స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వచ్చిన ఈ స్వాతంత్య్ర వేడుక ప్రత్యేకమైనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వతంత్ర సమరయోధుల
CM KCR | గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. అధిక వానలతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందులో భాగంగా హనుమకొండ నుంచి రోడ్డు మార్గాన ఏటూరునాగారం బయలు దేరారు.
Hanamkonda | హనుమకొండ (Hanamkonda) జిల్లాలోని భీమదేవరపల్లిలో మండలంలో దారుణం జరిగింది. కన్నకొడుకును తండ్రి గొడ్డలితో నరికిచంపాడు. భీమదేవరపల్లికి చెందిన మాచర్ల కుమారస్వామి,