SRSP canal | ఎస్సారెస్పీ (SRSP) కాలువలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. సోమవారం ఉదయం ఎల్కతుర్తి వద్ద ఎస్సారెస్పీ కాలువలోకి దిగిన ఇద్దరు యువకులు ప్రవాహంలో కొట్టుకుపోయారు.
Labourers | శాయంపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో (Labourers) వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచ�
Warangal | వరంగల్ (Warangal) జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణిగా ఉన్న బ్యాంకు ఉద్యోగి అనూష (28) బలవన్మరణానికి పాల్పడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందుకు చెందిన అనూషకు నాలుగేండ్ల క్రితం
Jangareddy | బీజేపీ సీనియర్ నేత, హనుమకొండ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి (Jangareddy) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు
Justice nv ramana | సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice nv ramana) రెండు రోజులపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.
hanamkonda |హనుమకొండలోని (hanamkonda) రెడ్డి కాలనీలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. వేధింపులు తాట్టుకోలేక ఓ మహిళ కట్టుకున్న భర్తను ఇనుప రాడ్తో కొట్టి చంపింది.
పలు గ్రామ పంచాయతీల్లో పల్లెప్రగతి రిజిస్టర్ల తనిఖీ ఆలస్యంగా గుర్తింపు శాయంపేట, నవంబర్ 18: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం లోని పలు గ్రామ పంచాయతీల్లో నకిలీ అధికారి గురువారం హల్చల్ చేశాడు. విజిలెన్స్ అధి�
సుబేదారి, నవంబర్ 15: క్రెడిట్ కార్డు కోసం బ్యాంకులో సంతకం పెట్టి వచ్చేసరికి కారులో ఉంచిన రూ.25 లక్షల నగదును అపహరించిన ఘటన సోమవారం హనుమకొండలో చోటుచేసుకున్నది. జనసంచారంతో బిజీబిజీగా ఉండే ప్రాంతంలో రోడ్డుప�
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు | జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు .
ఉమ్మడి వరంగల్| జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో వానపడుతున్నది. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో
రుతుపవనాలు| రుతుపవనాల ఆగమనానికి ముందే రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడి వానలు పడుతున్నాయి. పలుచోట్ల భారీ వర�