Merit Basis | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల విద్యాలయాల సంస్థలో ఖాళీగా ఉన్న సీట్లను మెరిట్(Merit) ప్రకారమే కేటాయిస్తున్నామని సంస్థ కార్యదర్శి డాక్టర్ మల్లయ్యభట్టు(Mallaiah Battu) స్పష్టం చేశారు.
పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మాడల్ స్కూళ్లు అద్భుత ప్రగతి సాధించడం పట్ల పీఆర్టీయూ టీఎస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చితే ఉత్తీర్ణత శాతం ఆశాజనకంగా ఉ
బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చొరవతో రూపురేఖలు మార్చుకుంటున్నది. కోట్లాది రూపాయల నిధులతో
‘దశపుత్ర సమా కన్యా దశపుత్రాన్ ప్రవర్ధయాన్/ యత్ఫలం లభతే మర్త్యస్తల్లభ్యం కన్యయౌకయా’ అన్నారు పూర్వీకులు. ఒక కుమార్తె పది మంది కుమారులకు సమానం. పది మంది కుమారులను పెంచిన సత్ఫలితం ఒక బాలికను పెంచితే లభిస్
గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఎంపీపీ జనగామ శరత్రావు పేర్కొన్నారు. బుధవారం సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం అందించిన బెడ్లు, బ్యాగులు, ప్యా డ్లు, బెల్టులన
నిర్మల్, మంచిర్యాలలో బాలుర, ఆసిఫాబాద్లో బాలికల పాఠశాలలు అక్టోబర్ 11న ప్రారంభించేందుకు ఏర్పాట్లు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 22 గురుకులాలు కొత్తవాటితో 960 మంది విద్యార్థులకు అవకాశం ఆదిలాబాద్లో మహిళా గురు
హైదరాబాద్ : ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు మంజూరై వేరే దగ్గర కొనసాగుతున్న గురుకులాలను కేటాయించిన చోటుకు తరలించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొప్పుల ఈశ్వర్,ఎస్సీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ
హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశి�
గుత్తా సుఖేందర్రెడ్డి | రాష్ట్రం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకులాలతో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుతున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.