గురుకులాలు.. నిరుపేద చిన్నారులకు బంగారు భవిష్యత్తు చూపే విద్యాలయాలు. కానీ, నేడు గురుకులాలు విషాహారానికి కేరాఫ్ అడ్రస్గా, కల్తీ ఆహారం.. ఫుడ్ పాయిజన్లకు అడ్డాగా మారాయనే విమర్శలొస్తున్నాయి. విద్యార్థులక
గురుకులాల కామన్ టైంటేబుల్ను సవరించాలని తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ అసోసియేషన్(టిగారియా) ప్రభుత్వాన్ని కోరింది.
గురుకులాలు.. ఈ మాట వినగానే మనకు మొదట గుర్తుకువచ్చే పేరు తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన ఉచి త విద్యను అందించడానికి 1970లో నల్లగొండ జిల్లాలోని సర్వేల్లో మొదటి గ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం సంక్షోభంలో పడిపోయిం ది. అన్ని వర్గాల వారిని సర్కార్ గాలికి వదిలేస్తున్నది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు గత ప�
రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఆగ్రహం వ్యక్తంచేసింది. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, అన్ని గురుకులాల్లో వార్డెన్�
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల పరీక్ష ఫలితాలు అస్తవ్యస్తంగా మారాయి. ఒక జాబితాలో పేరు ఉండగా, మరో జాబితాలో పేరు లేకపోవడం, ఒక జాబితాలో ఒక చోట సీటు కేటాయించగా, మరో జాబితాలో మరో చోట స
తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గురుకులాల్లోని మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ట్రిబ్ విడుదల చేసింది. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఏడాది కాలంగా వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తుండటం, విద్యార్థులు మరణిస్తుండటంతో ప్రభుత్వం మేల్కొన్నది. ఆయా స్కూళ్లలో వసతులను పర్య�
రాష్ట్రంలో గురుకులాలు, పాఠశాలల్లో రెండు, మూడు నెలలుగా వరుస ఫుడ్ పాయిజ న్ ఘటనల నేపథ్యంలో సర్కారులో చలనం వ చ్చింది. ఇన్నాళ్లు చిన్న ఘటనలుగా చూపుతూ నిర్లక్ష్యం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా కొనసాగుతున్న మరణాలు, విషాద ఘటనల నేపథ్యంలో ఆయా విద్యాసంస్థల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు పార్టీ తరఫున గురుకులబాట పేరుతో ప్రత్
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన గురుకులాలు ప్రస్తు తం వెలవెలబోతున్నాయి. సౌకర్యాల లేమి, విద్యార్థుల చావులతో తరచుగా వార్తలకెక్కుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తికాకముందే గురుకుల
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకుల పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం కిరాయి బకాయిలు చెల్లించడం లేదు. కొన్ని నెలలుగా అద్దె పెండింగ్లో ఉండగా, ఆయా భవనాల యజమానులు అధికారులకు వినతిపత్రాలు ఇచ�