రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లాపై సవతి తల్లి ప్రేమ కనబరుస్తున్నది. జిల్లాల మధ్య వివక్ష చూపిస్తున్నది. ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో విధంగా చూస్తున్నది. ఇందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుక
గురుకులాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురుకుల విద్యా జేఏసీ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన చాక్డౌన్, పెన్డౌన్ కార్యక�
గురుకుల పోస్టుల భర్తీలో డౌన్మెరిట్ను అమలు చేయాలని కోరుతూ 1:2 అభ్యర్థులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంటి ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అద్దె, శిథిలమైన భవనాల్లో అరకొర వసతుల నడుమ కొనసాగుతుండగా, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.
పని కోసం ఉపాధికి వెళ్లే తల్లిదండ్రులు, ఉన్న ఊళ్లో ని బడి కంటే గురుకులాల్లో చదువులు బాగుంటా యి.., మంచి భోజనం దొరుకుతుంది.. మా పిల్లలు బాగా చదువుకొంటారని భావిస్తున్న తల్లిదండ్రులకు ఇటీవలి పరిణామాలు ఆందోళన క�
అన్ని గురుకులాల్లో ఒకే విధమైన పనివేళలను ప్రవేశపెడుతూ జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని ప్రొగ్రెస్సివ్ రికగ్నైజ్డ్ గురుకుల టీచర్స్ అసొసియేషన్ (పీఆర్జీటీఏ) అధ్యక్షుడు వే�
గురుకులాల్లో దివ్యాంగుల కోటా అభ్యర్థుల తుది జాబితా వెల్లడిలో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నది.
గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. పోటీ పరీక్ష నెగ్గి తమ పిల్లలకు సీటు రావడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాల కొరకు ప్రవ
సీఎం కేసీఆర్ నెలకొల్పిన గురుకులాలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రంగారెడ్డి జిల్లా పరిషత్ సమా
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో, కరీంనగర్, గౌలిదొడ్డిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల మెరిట్ జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు.
శ్రీనివాస మునిస్వామి రాధా అద్దంకి ట్రస్ట్, ఆయుర్వేద ట్రస్ట్ (స్మార్దా) అందిస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్లో స్మార్దా ఆధ్వర్యాన 152 మ�
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister koppula eshwar) అన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయాలతో విద్యారంగం బలోపేతం అయిందని చెప్పారు.