తమకు ఇస్తు న్న వేతనాలు సరిపోవడం లేదని, వేతనాలను పెంచడంతో పాటు, పర్మినెంట్ చే యాలనే డిమాండ్లతో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులుగత ఐదు రోజులుగా సమ్మె బా ట పట్టారు. వంట వారు తమ వే�
తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు (బాలురు) ప్రహరీ దూకి కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా..
ఏదో ఒక గురుకులంలో కలుషితాహార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. భోజనం తినలేకపోతున్నారు. శుద్ధమైన నీరు అందడమే లేదు. విపరిణామాలతో పలుచోట్ల కొన్ని సందర్భాల్లో ని
Collector Santosh | జిల్లాలోని గురుకులాలు , సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో అవస్థలు పడలేక భావిపౌరులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
‘మా బిడ్డలు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. మా బిడ్డలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ఎదిగి ఉన్నత స్థాయికి రావాలి’ అని బడుగుల తల్లిదండ్రులు గంపెడాశతో తమ బిడ్డలను గురుకుల స్కూళ్లకు పంపుతున్నా�
తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకుల పాఠశాల్లోని విద్యార్థులు ఫుడ్పాయిజన్కు గురయ్యారని ఎస్ఎఫ్ఐ షాద్నగర్ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు.
గురుకుల పాఠశాలలపై కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆరోపించారు. ఈ మేరకు గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మానవ హక్కు�
గురుకుల పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు రమావత్ రమేశ్నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను విద్య�
రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలు మూతపడే పరిస్థితి కనిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు ఏడాదిన్నరగా అద్దె చెల్లించకపోవడంతో భవనాలకు తాళాలు వేసేందుకు యజమానులు సిద్ధమవుతున్నా
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికిగానూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకులాల్లో 5వ తరగతి సీట్ల భర్తీ పూర్తయింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర, బాలికల గురుకుల పాఠశాలల్లో 6,7,8 9వ తరగతుల్లో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు నిర్వీర్యమయ్యాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్షీపూర్ మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో శనివ�
Collector Rahul Raj | హవేళి ఘనపూర్ మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంట గదితోపాటు వంట సరుకులు నిల్వ చేసే గదిని తనిఖీ చే
రాష్ట్రంలోని 105 నియోజకవర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రెండేండ్లలో పూర్తిచేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన రెసిడెన్షి�