Medak | మెదక్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్�
Telangana | గురుకులాల్లో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
సంక్షేమ గురుకులాల బలోపేతంలో భాగంగా టీజీ ఆన్లైన్ డిజిటల్ వేదిక రూపొందిస్తున్నామని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య సోమవారం మీడియాతో పేర్కొన్నారు. గురుకుల విద్యాసంస్థల కోసం టీజీ ఆన్లైన్ �
KGBV | గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల కు అందించే భోజనంలో నాణ్యత కొరవడింది. ఆదివారం చికెన్ పేరిట వడ్డించిన భోజనంలో ఓ విద్యార్థినికి ఎలుక మలం రావడంతో కంగుతినాల్సి వచ్చింది.
తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను గురుకుల పాఠశాలలకు చదువు కోసం పంపిస్తే, అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థినులతో వెట్టి చాకిరీ చేయిస్తూ వారిని పనివాళ్లలాగా మారుస్తున్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోన�
KTR | యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దెలు పేరుకుపోయి చివరికి తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
‘మా పిల్లలను ఇతర ప్రాంతాల్లోని పాఠశాలలకు తరలించవద్దు’ అంటూ సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ)మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి ధర్నాకు దిగారు.
Harish Rao | కేసీఆర్ గొప్ప ఆలోచనతో ప్రారంభించిన గురుకులాలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు వరంగా మారాయని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డల లక్ష్య సాధనకు తోడ్పాటు అందిస్తూ, వారి కలలన
తమకు ఇస్తు న్న వేతనాలు సరిపోవడం లేదని, వేతనాలను పెంచడంతో పాటు, పర్మినెంట్ చే యాలనే డిమాండ్లతో గిరిజన గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న వంట కార్మికులుగత ఐదు రోజులుగా సమ్మె బా ట పట్టారు. వంట వారు తమ వే�
తమ సమస్యలు పరిష్కరించాలంటూ గురుకుల పాఠశాల విద్యార్థులు (బాలురు) ప్రహరీ దూకి కలెక్టర్ కార్యాలయానికి పరుగులు తీసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది. వివరాలిలా..
ఏదో ఒక గురుకులంలో కలుషితాహార ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. భోజనం తినలేకపోతున్నారు. శుద్ధమైన నీరు అందడమే లేదు. విపరిణామాలతో పలుచోట్ల కొన్ని సందర్భాల్లో ని
Collector Santosh | జిల్లాలోని గురుకులాలు , సంక్షేమ శాఖల వసతి గృహాల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు.