విద్యతోనే మెరుగైన సమాజం సాధ్యమవుతుందని మాజీ ప్రధానమంత్రి భారతరత్న పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆనాడు గురుకుల పాఠశాలలకు పునాదివేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు నాణ
School Timings | మైనారిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్ గురుకుల సొసైటీలన్నింటికీ ఒకే విధమైన పనివేళలు ఖరారు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి.
‘గాడి తప్పిన మైనార్టీ గురుకులం’ శీర్షికన ఈ నెల 4న ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. ‘మైనార్టీ గురుకుల పాఠశాలలో రెగ్యులర్, సీనియర్లను కాదని జూనియర్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను అందలం ఎక్కించడం.. చె�
Errolla Srinivas | గురుకులాలను పూర్తిగా నిర్వీర్యం చేశారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. కేసీఆర్ సృష్టించిన బ్రాండ్ను నాశనం చేశారని విమర్శించారు. పేద విద్యార్థులంటే ఎందుకంత ద్వేషమని
Medak | మెదక్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్�
Telangana | గురుకులాల్లో ప్రస్తుతం వరుసగా చోటు చేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలకు మానసిక ఒత్తిడే ప్రధాన కారణమని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు.
సంక్షేమ గురుకులాల బలోపేతంలో భాగంగా టీజీ ఆన్లైన్ డిజిటల్ వేదిక రూపొందిస్తున్నామని ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రటరీ కృష్ణఆదిత్య సోమవారం మీడియాతో పేర్కొన్నారు. గురుకుల విద్యాసంస్థల కోసం టీజీ ఆన్లైన్ �
KGBV | గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల కు అందించే భోజనంలో నాణ్యత కొరవడింది. ఆదివారం చికెన్ పేరిట వడ్డించిన భోజనంలో ఓ విద్యార్థినికి ఎలుక మలం రావడంతో కంగుతినాల్సి వచ్చింది.
తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ పిల్లలను గురుకుల పాఠశాలలకు చదువు కోసం పంపిస్తే, అక్కడ ఉపాధ్యాయులు విద్యార్థినులతో వెట్టి చాకిరీ చేయిస్తూ వారిని పనివాళ్లలాగా మారుస్తున్నారు. సిద్దిపేట అర్బన్ మండలంలోన�