‘కేసు మా వాడి మీద కూడా పెట్టండి’ అని ఒకరు ఒత్తిడి తెస్తే, ‘ముందు ఆయన సంగతి తేల్చాకే నా దాకా రండి’ అని ఇంకొకరు ఒత్తిడి చేస్తారు. ఇద్దరూ అధికార పార్టీ ముఖ్యులే! దీంతో ఏం చేయాలో తెలియక పోలీసు ఉన్నతాధికారులు తల
రాష్ట్రంలోని గురుకుల సొసైటీలన్నింటికీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిన పనివేళలు జైలు మాన్యువల్ కన్నా దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైల్లో ఖైదీలకు వర్తింపజేసేట్టు విద్యార�
రాజకీయాలే పరమావధి గా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవటం బాధాకరమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు.
సూర్యాపేటలో (Suryapet) జిల్లాలో మరో గురుకుల విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హోం సిక్ లీవుల్లో ఇంటికి వెళ్లిన పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది.
Suicide | సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామంలోని బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు సూర్యాపేటలోని 9వ వార్డుల
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇప్పటికే తొలిదఫాగా 9,231 పోస్టులను నియమిస్తామని ప్రకటించింది. అందులోభాగంగా డిగ్రీ లెక్చరర్స్ (డీఎల్), జూనియర
తెలంగాణ ప్రభుత్వం.. బీసీ విద్యార్థులకు తీపి కబురు అందించింది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పేదలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు ప్రారంభించిన మహాత్మా జ్యోతిరావుఫూలే గురుకుల పాఠశాలలన్నింటినీ కళాశా�
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దానిలో భాగంగా త్వరలో గురుకుల పాఠశాలల్లో భారీ ఎత్తున ఖాళీల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఇబ్రహీంపట్నంలోని నల్లకంచలో తెలంగాణ సాంఘిక సంక్షే మ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో జోనల్ స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. అందులో 62 పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్టులను ప్
జెడ్పీ చైర్ పర్సన్ | జిల్లాలోని నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలను జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి జిల్లా కలెక్టర్ గోపితో కలిసి సందర్శించారు.