ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 14 నెలలుగా గురుకులాల భవనాల కిరాయిలు చెల్లించని వైనం.. పలుమార్లు నిరసనలు.. తాళాలేస్తామని యజమానుల అల్టిమేటం.. ఖాతరు చేయని ప్రభుత్వం.. ఫలితంగా నేడు ప్రారంభంరోజే రాష్ట్రవ్యాప్తంగా మై
రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ గురుకులాలను గాలికొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ పాఠశాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 370 మం�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో (Gurukula School) ఇటీవల విడుదలైన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను ముఖ్యమంత్ర
దశాబ్దం పాటు దేశానికే రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణ గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏడాదిన్నరగా అవస్థలు, ఆక్రందనలు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కులకచర్ల గిరిజన ఆశ్రమంలో �
టీచర్ల వేధింపులు భరించలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి యత్నించిన ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కొత్తగడి గురుకుల పాఠశాలలో స్ర వంతి టీచర్ తబిత అనే 10వ తరగతి విద్యార�
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా గురుకుల విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థిను�
పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రామన్నపేట మండలంలోని జనంపల్లిలో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆంద�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. 9వ తరగతిసాయిప్రసాద్, 7వ తరగతిలా�
గురుకుల పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పాఠశాల ఉపాధ్యాయుల కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్
గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల్లో ఈర్ష్యా, అసూయ పెరుగుతున్నాయని స్త్రీ,శిశు సంక్షేమశాఖమంత్రి సీతక్క తెలిపారు. ఉపాధ్యాయుల మధ్య ఆధిపత్యపోరుతో గురుకుల హాస్టళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు నిర్బంధంలో కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దె