హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్కపేట (నర్సక్కపల్లి) సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రాజిపేటకు చెందిన ఏకు శ్రీవాణి
పట్టణ శివారులోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ బీఎస్ లత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్�
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 14 నెలలుగా గురుకులాల భవనాల కిరాయిలు చెల్లించని వైనం.. పలుమార్లు నిరసనలు.. తాళాలేస్తామని యజమానుల అల్టిమేటం.. ఖాతరు చేయని ప్రభుత్వం.. ఫలితంగా నేడు ప్రారంభంరోజే రాష్ట్రవ్యాప్తంగా మై
రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ గురుకులాలను గాలికొదిలేసిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ పాఠశాలే అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఈ గురుకుల పాఠశాలలో మొత్తం 370 మం�
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గరేపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయంలో (Gurukula School) ఇటీవల విడుదలైన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించినందుకుగాను ముఖ్యమంత్ర
దశాబ్దం పాటు దేశానికే రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణ గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో ఏడాదిన్నరగా అవస్థలు, ఆక్రందనలు కనిపిస్తూ, వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా కులకచర్ల గిరిజన ఆశ్రమంలో �
టీచర్ల వేధింపులు భరించలేక 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యయత్నానికి యత్నించిన ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కొత్తగడి గురుకుల పాఠశాలలో స్ర వంతి టీచర్ తబిత అనే 10వ తరగతి విద్యార�
పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా గురుకుల విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థిను�
పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రామన్నపేట మండలంలోని జనంపల్లిలో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆంద�