గురుకులాల్లో జరుతున్న వరుస సంఘటనలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీద, వాటిని వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక మీద సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శ�
బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నందినగర్లోని తన నివాసంలో ఆదిలాబాద్, రంగా
సీఎం రేవంత్రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సా
గురుకుల పాఠశాలల్లో పేద బిడ్డల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న తమను కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు.
గురుకుల పాఠశాలలో స్పృహ కోల్పోయిన ఓ విద్యార్థినిని బీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ దవాఖానకు తరలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం చేసేందుకు వెళ్తూ రాజారాం సోమవారం నిజామాబాద్ జిల్లా తిర్మన్పల�
వసతి గృహాల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే గురుకుల బాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నరని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారిశెట్టి విద్యాసాగర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ వర్క
గురుకులాల యాజమాన్యాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ తొత్తులుగా మారాయని, ఇది సరికాదని బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్ పేర్కొన్నారు. గురుకులాల బాట కార్యక్రమంలో భాగ�
Jeevan Reddy | రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్�
నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ బడుల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో మాగనూరు, కృష్ణ మండలాల్లో జిల్లా అదనపు కలెక్టర్ బెన్ షాలం ఆకస్మికంగా పర్యటించారు. కేజీబీవీ స్కూళ్�
సంగారెడ్డి జిల్లాలో గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. తోటి విద్యార్థినుల కథనం ప్రకారం.. హైదరాబాద్లోని మియాపూర్కు చెందిన టీ స్వాతి (14) సంగారె�
ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నదని ఆరోపిస్తూ జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్లోని బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు శనివారం రోడ్డెక్కారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ తమను తన
గురుకులాల్లో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడదా? అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సంక్షేమ హాస్టళ్లలో అదే నిర్లక్ష్యం, అలసత్వమా? అని ప్రశ్నించారు. గురుక
‘కేసు మా వాడి మీద కూడా పెట్టండి’ అని ఒకరు ఒత్తిడి తెస్తే, ‘ముందు ఆయన సంగతి తేల్చాకే నా దాకా రండి’ అని ఇంకొకరు ఒత్తిడి చేస్తారు. ఇద్దరూ అధికార పార్టీ ముఖ్యులే! దీంతో ఏం చేయాలో తెలియక పోలీసు ఉన్నతాధికారులు తల
రాష్ట్రంలోని గురుకుల సొసైటీలన్నింటికీ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసిన పనివేళలు జైలు మాన్యువల్ కన్నా దారుణంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జైల్లో ఖైదీలకు వర్తింపజేసేట్టు విద్యార�