పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత కారణంగా గురుకుల విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్లచిట్టాపూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలలో ఏడుగురు విద్యార్థిను�
పాఠశాలలో సమస్యలను పరిష్కరించాలని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రామన్నపేట మండలంలోని జనంపల్లిలో గల బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు ఆంద�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో 16 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురు విద్యార్థులు సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారు. 9వ తరగతిసాయిప్రసాద్, 7వ తరగతిలా�
గురుకుల పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకున్నది. పాఠశాల ఉపాధ్యాయుల కథనం మేరకు.. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్
గురుకుల పాఠశాలల ఉపాధ్యాయుల్లో ఈర్ష్యా, అసూయ పెరుగుతున్నాయని స్త్రీ,శిశు సంక్షేమశాఖమంత్రి సీతక్క తెలిపారు. ఉపాధ్యాయుల మధ్య ఆధిపత్యపోరుతో గురుకుల హాస్టళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. గ�
కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలు నిర్బంధంలో కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి పేర్కొన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దె
విద్యార్థులు తెల్లవారుజామున స్టడీ అవర్కు ఆలస్యంగా వచ్చినందుకు వారిపై పీడీ(ఫిజికల్ డైరెక్టర్) తన ప్రతాపాన్ని చూపించాడు. 30 మంది విద్యార్థులకు వరుస క్రమంలో నిలబెట్టి కర్రతో చితకబాదాడు. ముగ్గురు విద్యా�
Karimnagar | రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్(Food poisoning) పరంపర కొనసాగుతూనే ఉంది. సీఎం, మంత్రులు గురుకులాల బాట పట్టినా విద్యార్థుల హాస్టల్స్లో ఎలాంటి మార్పులు రావడం లేదు. రోజు రోజుకు విద్యార్థులు అనారోగ్యాల బ�
గురుకుల పాఠశాలలను బలోపేతం చేసేందుకు అన్ని రాజకీయపార్టీలు సహకరించాలని గురుకుల జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. జేఏసీ కేంద్ర కార్యాలయంలో శనివారం నేతలు సమావేశమయ్యారు.
గురుకులాల్లో జరుతున్న వరుస సంఘటనలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ మీద, వాటిని వెలుగులోకి తెస్తున్న ‘నమస్తే తెలంగాణ’ పత్రిక మీద సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శ�
బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నందినగర్లోని తన నివాసంలో ఆదిలాబాద్, రంగా
సీఎం రేవంత్రెడ్డి ఎంతో మంది పేద విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సా
గురుకుల పాఠశాలల్లో పేద బిడ్డల కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న తమను కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేసి అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు.