కేసీఆర్ హయాంలో గురుకుల విద్యార్థులు కిలిమంజారో వంటి పర్వతాలు అధిరోహిస్తే, రేవంత్రెడ్డి హయాంలో పురుగుల అన్నం పెట్టొద్దని రోడ్లు ఎక్కుతున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్�
రాష్ట్రంలో కొంతమంది మంత్రులు మామూళ్లకు కక్కుర్తిపడడంతో వారితో కుమ్మకైన మిల్లర్లు రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా దోచుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆరోపించారు. సూర
గ్రామీణ ప్రాంత రోడ్లను బడా బాబులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి మండిపడ్డారు. కొరియా నుంచి వచ్చిన మంత్రి పొంగులేటి అన్నట్టుగ�
‘రాష్ట్ర రైతాంగం సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా పత్తి రైతులు దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. తెలంగాణ పత్తి రైతుల విషయంలో కేంద్రప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిత�
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్లు అభివృద్ధి పథంలో నడిపిందవరో, అభివృద్ధిని అటకెక్కించి అరాచాకాలకు పాల్పడుతున్నదెవరో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసినదంతా దుష్ప్రచారమేనని.. రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా ఇంత నిర్లక్ష్యమెందుకని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కాంగ్రె
కేసీఆర్పై ఎన్ని నిషేధాలు విధించినా ఆయనను ప్రజల నుంచి విడదీయలేరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో భువనగిరి ఎం
‘అసమర్థ కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ఇది ప్రకృతి వైపరీత్యం కాదు.. మనుషుల వైపరీత్యం. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గ్రామాల్లో నిలదీయాలి’ అని మాజీ మంత్రి, సూ�
‘గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేయించి వందల కిలోమీటర్ల దూరంలో చిట్ట చివర ప్రాంతమైన పెన్పహాడ్ మండలానికి గోదావరి జలాలను తీసుకొచ్చి చెరువులను నింపారు. దీంతో పెన్పహాడ్ మండలంల�
‘పండేటోనికి ఎరుక గూనివాటం’ అన్నట్టు మన తెలంగాణ యవ్వారం ఏంటో మనకు తెలుస్తది. మనం రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నం. ‘నువ్ కచ్చితంగా ప్రతి బావికి, ప్రతి మోటర్కు మీటర్లు పెట్టాలె’ అని మోదీ అంటడు. ‘నా ప్రాణ