సీఎం రేవంత్రెడ్డి నీతిమాలిన రాజకీయాలను చూసి తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పనిచేస్తున్న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై చేసిన వ్యా
గతంలో చాలాసార్లు చెప్పినా...ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన సందర్భంగా ఉద్ఘాటించిన...నేడు మళ్లీ చెబుతున్నా రేవంత్రెడ్డి...నీవు వెళ్లి కేసీఆర్ను నీళ్లు ఎలా ఇవ్వాలో అడిగి తెలుసుకో...లేదంటే ప్రాజెక్టును
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం కీలక పాత్ర పోషించిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడదిన్నర అవుతున్నా ఇంకా కేసీఆర్ పెట్టిన రూ.లక్ష చెక్కులే ఇస్తున్నారని, రూ.లక్షతో పాటు తులం బంగారం ఎప్పుడిస్తారో అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డ�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం జరిగే సభకు లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాతో బ్రహ్మాండంగా కనీవిని ఎరుగని రీతిలో సభక�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను గురువారం సాయంత్రం మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పదేండ్ల పాలన వరకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కార్యక్రమాలు, ఉద్యమ నేత, మాజీ సీఎం కేసీఆర్ అందించిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశాయని,
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు కాంగ్రెస్ గుండెలదిరేలా తరలిరావాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన భూపా�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త సమస్యలు సృష్టిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేస
తెలుగు నూతన సంవత్సం ఉగాది పర్వదిన వేడుకలను ఆదివారం సంబురంగా నిర్వహించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మామిడి, వేప తోరణాలు కట్టి ఆలయాలతోపాటు ప్రతి ఇంట్లోనూ వేడుకలు జరుపుకొన్నార�
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వమతాలకు ప్రాధాన్యం ఇచ్చారని, పండుగలకు కానుకలు అందజేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్క�
‘కండ్ల ఎదుట ఎండిన వరి చేలను చూసి దుఃఖంలో మునిగిన రైతులు ధైర్యంగా ఉండండి.. మీకు దన్నుగా నేనుంటా’నంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నదాతలకు భరోసానిచ్చారు.
రాష్ట్రంలో అసలు పాలన ఉందా? పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ�