రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కొత్త సమస్యలు సృష్టిస్తూ ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిసి స్వామివారి ప్రసాదాన్ని అందజేస
తెలుగు నూతన సంవత్సం ఉగాది పర్వదిన వేడుకలను ఆదివారం సంబురంగా నిర్వహించుకున్నారు. విశ్వావసు నామ సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు. మామిడి, వేప తోరణాలు కట్టి ఆలయాలతోపాటు ప్రతి ఇంట్లోనూ వేడుకలు జరుపుకొన్నార�
మాజీ సీఎం కేసీఆర్ హయాంలో దేశంలో ఎక్కడా లేని విధంగా సర్వమతాలకు ప్రాధాన్యం ఇచ్చారని, పండుగలకు కానుకలు అందజేశారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్క�
‘కండ్ల ఎదుట ఎండిన వరి చేలను చూసి దుఃఖంలో మునిగిన రైతులు ధైర్యంగా ఉండండి.. మీకు దన్నుగా నేనుంటా’నంటూ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నదాతలకు భరోసానిచ్చారు.
రాష్ట్రంలో అసలు పాలన ఉందా? పరిపాలించేటోడు చేతగానోడు కాబట్టే రైతుల పొలాలు ఎండుతున్నాయని మాజీ మంత్రి మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ తమ�
నాగారం మండలం శాంతినగర్ గ్రామంలో మార్చి 23, 24 తేదీల్లో జరిగే బొడ్రాయి పునఃప్రతిష్ఠ, ముత్యాలమ్మ పండుగకు హాజరుకావాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక
కృష్ణా నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కళ్లున్న కబోధిలా వ్యవహరిస్తున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లిం
రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన కుక్కలు చింపిన వి స్తరిలా మారిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్కు ప్రభుత్వాన్ని నడపడం చేతకావడంలేదని ఎద్దేవాచేశారు. కాంగ్రె�
పథకాలు ప్రజలకివ్వాలంటే గ్రామ సభల్లో లబ్ధిదారుల జాబితా ఎంపిక చేయాలని, అసలు ప్రజలకు తెల్వకుండా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా పంపడమేంటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి ప్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజల్లోకి వస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ప్రశ్నించారు. నల్లగొండ రైతు ధర్నాకు వస్తానంటే మీరెందుకు భయపడుతున్నారని నిలదీశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో శనివారం ఎర్రవెల్ల�
కేసీఆర్ హయాంలో గురుకుల విద్యార్థులు కిలిమంజారో వంటి పర్వతాలు అధిరోహిస్తే, రేవంత్రెడ్డి హయాంలో పురుగుల అన్నం పెట్టొద్దని రోడ్లు ఎక్కుతున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్�