ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సూర్యాపేటలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యాలయాలు, భవనాలను ప్రారంభించనున్నారు. ఉదయం 10.35 గంటలకు సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయలుదేరి 10.40 గంటలకు బేగంపేట ఎయిర్పోర్�
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా సోమవారం 2కే రన్ ఉత్సాహంగా నిర్వహించారు. నియోజకవర్గ కేంద్రాల్లో జాతీయ జెండాలు ప్రదర్శించి బెలూన్లు ఎగురవేయగా, చిన్నారులతోపాటు యువత భాగస్వాములయ�
హుజూర్నగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో శుక్రవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీర్ హరీశ్రావు, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి పర్యటించనున్నారు. పలు కార్యాలయాలు, రైతు వేదికలు, బస్తీ, పల�
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని .. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏం కావాలనుకున్నామో అవన్నీ సాకారమవుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్
దేశంలో మరో విప్లవానికి సూర్యాపేట కేంద్రం కావాలని, దానికి తన వంతు కృషి అందిస్తానని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో ఏర్�
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిత్యావసర వస్తువులైన డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెంచి పేదల జేబులు కొడితే.. సీఎం కేసీఆర్ వివిధ రకాల సంక్షేమ పథకాలతో పేదల కడుపు నింపుతున్నాడని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్ర�
ఉమ్మడి రాష్ట్రంలో సాగు నీరు, కరెంట్, ఎరువుల కోసం రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేసేవారు.. నేడు ఎక్కడ కూడా అలాంటివి కనిపించడం లేదు.. సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుండడంతో నేడు వ
స్వరాష్ట్రంలో గత తొమ్మిదేండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి నిత్య పండుగలా జరుగుతున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయం పండుగలా మారింది.. నిరంతర విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి సాయంతో నేను రైతును అని చెప్పుకొనే రీతిలో జీవన చిత్రం మారింది.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మేళ్లచెర్వు మండలంలోని ఈ నెల 18నుంచి 23వరకు ఎండ్ల పందేలు నిర్వహించనున్నారు. ఎడ్ల పందేలకు సంబంధించిన వాల్పోస్టర్లను శానసభా ప్రాంగణంలో విద్యుత్ శాఖ మంత్రి గుంట�
మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల �
మునుగోడు ఉప ఎన్నికలో ప్రజల తీర్పు న్యాయం వైపే ఉండబోతుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ముందుగా పోలింగ్లో పాల్గొన్న ఓటర్లకు, ఇన్ని రోజులు
కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూ బీజేపీకి కోవర్టుగా మారి.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు రాగానే పార్టీ మారిన రాజగోపాల్రెడ్డిని మునుగోడు ప్రజలు ఓడించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పిలుపునిచ్చ�