నల్లగొండ ప్రతినిధి, జనవరి 4 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆ పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో శనివారం ఎర్రవెల్లి ఫాంహౌస్కు వెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, జడ్పీ మాజీ చైర్మన్లు బండా నరేందర్రెడ్డి, ఎలిమినేటి సందీప్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమావత్ రవీంద్రకుమార్, గొంగడి సునీతామహేందర్రెడ్డి, గాదరి కిశోర్కుమార్, నల్లమోతు భాసర్రావు, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, బూడిద భిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కంచర్ల కృష్ణారెడ్డి, గుజ్జ యుగేంధర్రావు, పాల్వాయి స్రవంతి, చింతల వెంకటేశ్వర్రెడ్డి, నంద్యాల దయాకర్ రెడ్డి, పల్లా ప్రవీణ్రెడ్డి, మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్రెడ్డి, నేవూరి ధర్మేందర్రెడ్డి, వలమల కృష్ణ, నూకల యుగేంధర్రెడ్డి, అభిమన్యు శ్రీనివాస్, బోనగిరి దేవేందర్, మారగోని గణేశ్, రావుల శ్రీనివాస్రెడ్డి, మెరుగు గోపి ఉన్నారు.