G Ramchandra Reddy : తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జోరు చూపిస్తోంది. గులాబీ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు జయకేతనం ఎగురవేస్తుండగా.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Guntakandla Jagadish Reddy) తండ్రి గంటకండ్ల రామచంద్�
పదేండ్లలో దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని, కేసీఆర్ అంటేనే అభివృద్ధి అని, రేవంత్ అంటే దందాలు, కమీషన్లు అని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ�
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డిపై ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి వాటిని పోస్టు చేస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్న పలు సోషల్ మీడియా, వాట్సాప్ అకౌంట్స్పై సైబర్ క్రైమ్ పోల�
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉ�
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు దసరా పండుగ వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సహాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల సమాధానాలు చాలా బలహీనంగా ఉన్నాయని, వారివి దింపుడు కల్లెం ఆశలు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. స్పీ�
అభివృద్ధిని పట్టించుకోకుండా కమిషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెన్నాళ్లు కాలయాపన చేస్తదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా క�
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారని, అన్ని వర్గాల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని మాజీ మంత్రి,
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నా నలుగురికి మాత్రమే నాలుగు కిలోల బియ్యం ఇచ్చేవార ని, తెలంగాణ ఏర్పడ్డాక తొలి సీఎం కేసీఆర్ కార్డు లో ఉన్న అందరికీ ఆరు కిలోల చొప్పున బియ్యం అందజే�
గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచబోతున్నారని, అందుకు నిదర్శనం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ చేసిన వ్యాఖ్యలేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతూ.. కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోన
బీఆర్ఎస్వీలో టీఆర్వీఎస్పీ విలీనం కానున్న నేపథ్యంలో శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరి
బతుకుపోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీ