మండలంలోని మునుగోడు, జమస్తాన్పల్లికి చెందిన 300మంది కాంగ్రెస్ నాయకులు ఎంపీపీ కర్నాటి స్వామి ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు.
మునుగోడు అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే సాధ్యమని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, మునుగోడులో గులాబీ జెండా ఎగురడం ఖాయమని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్�
ముఖ్యఅతిథిగా హాజరుకానున్న మంత్రి జగదీశ్రెడ్డి బొడ్రాయిబజార్, జూలై 15 : రాష్ట్ర స్థాయి రైతు సదస్సు, రైతుమిత్ర, రైతు సేవారత్న అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 17న సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నిర్వహించనున్నారు
కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఖ్యమంత్రి కేసీఆర్పై చేసిన వ్యాఖ్యలు క్షమార్హం కాదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలు, ప్రభుత్వాలు కాదు.. ప్రత్యామ్నా య ఎజెండాలు. అందుకోసం యావత్దేశం ఎదు రు చూస్తున్నది’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. స�