మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొడుతున్నది. మ్యాచ్ మ్యాచ్కు మరింత పరిణతి సాధిస్తూ వరుస విజయాలు ఖాతాలో వేసుకుంటున్నది.
Anant Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక జులై నెలలో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ క్ర�
గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో ‘వంతారా’ కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ సోమవారం ప్రారంభించారు.
Mumtaz Patel | భరూచ్ స్థానాన్ని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కి కేటాయించడంపై కాంగ్రెస్ పార్టీ నేత అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
PM Modi : మహిళల ఆర్ధిక శక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శక్తి అద్వితీయ పాత్ర పోషించిందని ప్ర
Accident | రిక్షాపైకి బస్సు దూసుకెళ్తే బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వాస్తవంగా ఇది జరిగింది. ఓ రిక్షావాలా ఇనుప చువ్వల లోడ్ తీసుకుని రోడ్డుపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వేగంగ�
గుజరాత్లో మొత్తం 2.38 లక్షల మంది నిరుద్యోగులు ఉపాధి కోసం రిజిస్టర్ చేసుకుంటే, గత రెండేళ్లలో కేవలం 32 మందికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ప్రభుత్వమే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది.
ప్రధాని మోదీ విద్యార్హతలపై వ్యాఖ్యలకు సంబంధించి గుజరాత్ వర్సిటీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లను రద్దు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, ఆ పార
Jamnagar | రెండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని దాదాపు తొమ్మిదిగంటల పాటు శ్రమించి చిన్నారిని ప్రాణాలతో బయటకు తీశారు. అంబులెన్స్లో చిన్నారిన�
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంలోని మోదీ సర్కారు రాష్ట్రంపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నది. బీజేపీ పాలిత రాష్ర్టాలకు అడిగిన దానికంటే ఎక్కువ నిధులిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణపై మాత్రం అంతులేని వివక�
గుజరాత్లోని ప్రఖ్యాత సోమనాథ్ ఆలయం ఆవరణలోని పలు ఇండ్లు, వందలాది గుడిసెలు, తాత్కాలిక నిర్మాణాలపైకి ఆ రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ బుల్డోజర్లను పంపింది.
Auranga Bridge: ఔరంగ బ్రిడ్జ్ను గుజరాత్లో నిర్మించారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా దీన్ని కట్టారు. ఆ బ్రిడ్జ్కు చెందిన స్టన్నింగ్ ఫోటోను భారతీయ రైల్వేశాఖ తన ట్వీట్లో పోస్టు చేసింది.